పవన్ కళ్యాణ్ ఇప్పుడు మహేష్ బాబు తో ఆడిపాడుతున్న హీరోయిన్ పై మనసు పడ్డాడు, ఆమెనె కావాలంటున్నాడు, ఈ గబ్బర్ సింగ్ కు ఆ సుందరే సరైన జోడు అంటున్నడు, ఇంతగా పవన్ మోజుపడుతున్న ఆ సుందరి బాలీవుడ్ బామ క్రితి సనాన్.

ఈ హీరోయిన్ ఇప్పుడు మహేష్ బాబు తో ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో నటిస్థోంది. పవన్ కళ్యాణ్ తన గబ్బర్ సింగ్-2 సినిమాకు సిద్దమవుతున్నాడు. ఈ సినిమా కోసం సమంత, తమన్నా, కాజల్ వంటి వారిపేర్లను ప్రపోజ్ చేసినప్పటికి పవన్ కళ్యాణ్ మాత్రం క్రితిసనాన్ కావాంటంటున్నడు, ఆయన కోరికను తీరుస్తారా లేదా అనేది వేచిచూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: