ఫ్యాషన్..ఫ్యాషన్..ఈ మద్య ఎక్కడ చూసినా ఈ పదమే వినిపిస్తుంది. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో ఈ ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కుతుంది.  దాంతో తమ అభిమాన తారలు ఎలాంటి డ్రెస్, హెయిర్ స్టైల్ ఇతరత్రా ఏలాంటివి ధరించినా వాటినే ఫాలో అవుతున్నారు ఫ్యాన్స్.  తాజాగా తన వయసు 35 దాటినా..ఇప్పటికీ జీరో సైజ్ మెయింటేన్ చేస్తూ కుర్రాళ్లకు సెగలు రేపే హీరోయిన్..శిల్పాశెట్టి.  అయితే కొన్ని సార్లు ఈ అమ్మడు చేస్తున్న పనుల వల్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా శిల్పాశెట్టి కి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
శిల్పా.. చూడటానికి అసహ్యంగా
తన కూమరుడు వియాన్‌ను చేతిలో పట్టుకొని ముంబై నగర వీధుల్లో నడిచి వెళ్తున్న శిల్పాశెట్టి ఫోటోని చూసి ఇదేం పోయేం కాలం అని నోరు వెల్లబెట్టుకుంటున్నారు నెటిజన్లు.  కింద ప్యాంటు లేకుండా శిల్పాశెట్టి నడిచి వెళ్లిన ఫోటోను ఎవరో క్లిక్ అనిపించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. 
 గతంలో కూడా నెటిజన్లు
శిల్పాశెట్టి డ్రస్ చూస్తే చూడటానికి చాలా అసహ్యంగా ఉంది. నంగీ (నగ్న) జనరేషన్ అంటూ కొందరు కామెంట్ చేశారు. పై భాగం కంటే కింది భాగం ఫిట్‌గా కనిపిస్తుంది. అంటూ నానా బూతులు తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో కూడా భర్తతో కలిసి బికినీ ధరించిన శిల్పాశెట్టిపై దారుణంగా ట్రోల్స్ వేశారు. మరోసారి టర్కీ మాంసం తింటూ కనిపించడంపై కూడా నెటిజన్లు ప్రశ్నించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: