టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి చేసిన సంచలన ఆరోపణలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోలీవుడ్ హీరోలు దర్శకులపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి ....అక్కడే మకాం వేసి కొన్ని సినిమాల్లో నటిస్తోంది. ఆధారాలు చూపించకపోయినా, వాళ్ల పేర్లు చెప్పి ఆరోపణలు మాత్రం సక్సెస్ ఫుల్ గా చేసింది. ఇప్పుడు తన ఆరోపణల పరంపరను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది శ్రీరెడ్డి.  ఇప్పుడు ఆమె చూపు క్రీడాకారులపై పడినట్లు సమాచారం. 

Image result for sri reddy

తాజాగా క్రీడాకారులపై తన విమర్శనాస్త్రాలను ఎక్కు పెట్టింది. భారత్ లో క్రికెట్ దేవుడిగా కొలిచే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పై పరోక్షంగా శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. సచిన్ తో పాటు చాముండేశ్వరీనాథ్ పై కూడా శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది. ఓ ప్రముఖ నటి పేరును కూడా పరోక్షంగా ప్రస్తావించిన శ్రీరెడ్డి.

Related image

సచిన్ టెండూల్కరన్ అనే రొమాంటిక్ వ్యక్తి హైదరాబాద్ వచ్చినప్పుడు 'ఛార్మిం'గ్ గర్ల్ ఆయనతో రొమాన్స్ చేసింది. పెద్ద మనిషిగా పేరున్న చాముండేశ్వర స్వామి ఈ రొమాన్స్ కు మధ్యవర్తి. గొప్ప వ్యక్తులు బాగా ఆడతారు. నా ఉద్దేశం బాగా రొమాన్స్ చేస్తారు అని శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Image result for sri reddy

అయితే - సచిన్ - చాముండేశ్వరీనాథ్  - ఛార్మిల పేర్లను ప్రస్తావించకుండా....వారి గురించి చెప్పడం శ్రీరెడ్డి పోస్ట్ ఉద్దేశమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ కింద సెలబ్రిటీల్ని బాగానే టార్గెట్ చేసిన శ్రీరెడ్డి, అందుకు ప్రతిఫలంగా బాగానే పాపులర్ అయింది కూడా. ఆ పాపులారిటీతో తమిళనాట ఓ సినిమా ఛాన్స్ కూడా సంపాదించిందామె. ఆ మద్య శ్రీరెడ్డి హైదరాబాద్ కి గుడ్ బాయ్ 

మరింత సమాచారం తెలుసుకోండి: