తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఇష్టం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రియా శరన్ వరుసగా అగ్ర హీరోల సరసన నటించిన నెంబర్ వన్ పొజీషన్లోకి వెళ్లింది.  తెలుగు చిత్రాలతో పాటు బహుబాషా చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ఆ మద్య పెళ్లి చేసుకుంది.  ఆ మద్య హీరోయిన్ గా చాన్సులు తగ్గిన సమయంలో ఐటమ్ సాంగ్స్ లో నటించి మెప్పించింది శ్రియ.  తెలుగు లో బాలకృష్ణ సరసన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’, ‘పైసా వసూల్’లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. 

అయితే వివాహం జరిగిన తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెబుతుందని అనుకున్నారు..కానీ తాను మాత్రం ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతానని చెప్పింది.  ఇక పెళ్లైన తర్వాత ఈ బ్యూటీ కాస్త సాంప్రదాయంగా ఉంటుందని భావించారు..తాజాగా  సైమా అవార్డుల వేడుకలతో పాటుగా తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో క్లీవేజ్ షోతో కుర్రాళ్ల మతులు పోగొట్టంది. కుర్ర హీరోయిన్ లతో పోటీపడుతూ రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ షాకిస్తోంది శ్రియా శరన్ .

దాదాపు 18 సంవత్సరాలుగా కెరీర్ ని కొనసాగిస్తున్న ఈ భామ ప్రస్తతం సెకండ్ ఇన్నింగ్స్ ని జోరుగానే సాగిస్తోంది. తాజాగా ఈ భామ ఎద అందాలను ప్రదర్శించి పిచ్చెక్కించింది.   గ్లామర్ షో తగ్గిస్తుందేమో అని అనుకుంటే..తాను మాత్రం ఎక్కడా తగ్గేది లేదని హాట్ డ్రెస్ తో మరోసారి ఫోటో షూట్ తో పిచ్చెక్కించింది. సైమా వేడుకలో కూడా యంగ్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: