హీరోయిన్స్ కు నగ్నంగా ఫొటోలో దిగటం ఫ్యాషన్ అయిపోయిందని చెప్పాలి. రాధికా ఆప్టే ఖాళీ సమయం లభిస్తే విహారయాత్రల్లో మునిగి తేలుతుంది. విదేశీ యాత్రల్లో బికినీలతో హెరెత్తిస్తుంటుంది. ఇలాంటి అందాల తార మాటల్లోనే కాదు.. చేతలతో కూడా మీడియాలో సంచలనాలు సృష్టిస్తూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. 

వరుస విజయాలతో జోష్

గతంలో విహారయాత్రకు వెళ్లిన సమయంలో తన స్నేహితురాలితో బికినీలో తీయించుకొన్న ఫొటోను రాధిక ఆప్టే తన ఫేస్‌బుక్ కవర్ పిక్చర్‌గా అప్‌లోడ్ చేసింది. ఈ ఫోటోలో రెండు పీసుల బికినీలో స్విమ్మింగ్ పూల్ గోడ మీద కూర్చొని మంతనాలు కొడుతూ కనిపించింది. గతంలో తన స్నేహితుడు మార్క్ రిచర్డ్సన్‌తో హాట్ హాట్‌గా కనిపించింది. అలాగే బాత్ టబ్‌లో నగ్నంగా పడుకొని ఉన్న ఫోటోను కూడా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇటీవల పోస్ట్ చేసిన ఫొటోకు సుమారు 2 లక్షల లైకులు, భారీగా కామెంట్స్ వచ్చాయి. ఓ నెటిజన్ బత్రూం పక్కనే చెట్లు బాగా ఉన్నాయి. దోమలు ఇబ్బంది పెట్టడం లేదా అని ప్రశ్న వేశాడు. 

విహారయాత్రకు వెళ్లిన సమయంలో

ప్రస్తుతం రాధిక ఆప్టే వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆమె నటించిన అంధాధున్ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, టబుతో కలిసి నటించింది. గతంలో అక్షయ్ కుమార్‌తో కలిసి ప్యాడ్‌మాన్ అనే చిత్రంలో నటించింది. బాలీవుడ్ చిత్రాల్లోనే కాకుండా వెబ్ సిరీస్‌ల్లో కూడా రాధిక ఆప్టే సత్తా చాటుతున్నది. ఆమె నటించిన లస్ట్ స్టోరీస్‌కు మంచి స్పందన లభించింది. అలాగే నవాజుద్దీన్ సిద్ధిఖీ, సైఫ్ ఆలీ ఖాన్‌తో కలిసి సెక్రేడ్ గేమ్స్‌లో నటించింది. డిజిటల్ మీడియాలో ఈ సిరీస్‌కు మంచి ఆదరణ లభించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: