కియా అద్వానీ మహేష్ సరసన నటించి టాలీవుడ్ లో ఒక్క సినిమా తోనే టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నది . అయితే రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'వినయ విధేయ రామ' చిత్రంలో కియారా హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతున్న వేళ.... కియారా హాట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ కలర్ డ్రెస్సులో కియారా అద్వానీ లుక్ ఫ్యాన్స్ మతి పోగొడుతోంది. ముఖ్యంగా సెక్సీ క్లీవేజ్ ఎక్స్ఫోజ్ అయ్యేలా బ్లౌజ్ డిజైన్ చేసిన తీరు అభిమానుల ఫిదా చేస్తోంది.
కియారా అద్వానీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోకు నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ లుక్లో అందాల దేవతలా ఉన్నావంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ పోస్టుకు రెండు లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం. ఈ మధ్య కాలంలో కియారా అద్వానీ ఇన్స్టాగ్రామ్ పోస్టులు పరిశీలిస్తే... బాలీవుడ్లో ఫ్యాషన్ ఐకాన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాట పడుతున్నట్లు స్పష్టమవుతోంది. తరచూ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
ఈ మధ్య కాలంలో కియారా అద్వానీ ఇన్స్టాగ్రామ్ పోస్టులు పరిశీలిస్తే... బాలీవుడ్లో ఫ్యాషన్ ఐకాన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాట పడుతున్నట్లు స్పష్టమవుతోంది. తరచూ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తెలుగు సూపర్ హిట్ మూవీ ‘అర్జున్ రెడ్డి'కి రీమేక్గా హిందీలో ‘కబీర్ సింగ్' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో షాహిద్ కపూర్ జోడీగా చేస్తున్న కియారా ఇందులో ఘాటైన ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాల్లో కనిపించబోతోంది.