లస్ట్ స్టోరీస్ లో కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే. దీనితో చాలా మంది షాక్ అయ్యారు .  తాజాగా ఈ బ్యూటీ వినయ విధేయ రామ సినిమా లో హీరోయిన్ గా నటించింది. 'వినయ విధేయ రామ' మరో వారంలోపే విడుదల కానుండడంతో ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. రీసెంట్ గా ఇక ఇంటర్వ్యూ లో 'వైబ్రేటర్ సీన్' పై మాట్లాడింది. కియారా తెలుగు.. హిందీ సినిమాలతో పాటుగా నెట్ ఫ్లిక్స్ వారి 'లస్ట్ స్టోరీస్' లో నటించింది. 

Image result for kiara advani

ఈ సిరీస్ లోసెక్స్ కోరికలు తీరని ఓ మధ్యతరగతి గృహిణి పాత్రలో నటించిన కియారా ఒక వైబ్రేటర్ సాయంతో స్వయంతృప్తి పొందుతూ ఉంటుంది.  ఇవన్నీ వినడానికి.. చదవడానికిఇంట్రెస్ట్ గా ఉంటాయి గానీ నటించడం ఎలా? కానీ అలాంటి క్లిష్టమైన సీన్ లో నటించి అందరినీ క్లీన్ బౌల్డ్ చేసింది.  ఆ సీన్లో కియారా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లకు అందరూ ఫిదా అయ్యారు.  ఆ క్లిప్ సోషల్ మీడియా లో పాపులర్ కావడంతో కియారా క్రేజ్ ఆకాశాన్ని తాకింది. 

Image result for kiara advani

ఈ వైబ్రేటర్ సీన్ పై కియారాను ప్రశ్నిస్తే.. "అదో ఫన్ సీన్. అందులో బూతేమీ లేదు. డైరెక్టర్ ఆ సన్నివేశాన్ని ఎంతో అందంగా చిత్రీకరించాడు. అందుకే నేను ఆ సీన్ కు అభ్యంతరం చెప్పలేదు" అని కూల్ రెస్పాన్స్ ఇచ్చింది.  ఇదిలా ఉంటే 'వినయ విధేయ రామ' గురించి మాట్లాడుతూ చరణ్ తో పనిచేయడాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేశానని తెలిపింది కానీ చరణ్ డ్యాన్స్ ను మ్యాచ్ చేయడం కష్టమని ఒప్పుకుంది. పనిలో పనిగా టాలీవుడ్ లో వర్క్ కల్చర్ బాగుంటుందని కితాబిచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: