తెలుగు ఇండస్ట్రీలో మోహన్ బాబు విలక్షణ నటుడిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకుని తెలుగు నాట మోహన్ బాబు అంటేనే ఒక బ్రండ్ అనే స్థాకియి చేరుకున్నారయన. నందమూరి తారక రామారావు గారికి దగ్గరి మనుష్యులలో ఒకడిగా పేరొందిన మోహన్ బాబు ఈ మద్యే వైసీపీలో జాయిన్ అయ్యారు.
ఏంటో విధి.. ఇలా పార్టీలో జాయినయ్యారో లేదో..అలా వైవీయస్ చౌదరి చెక్కు బౌన్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు ఏడాది జైలు శిక్షను విధించింది. అసలు కంటే రూ.25 లక్షలు ఎక్కవ మూడు నెలల్లో చెల్లించాలని ఆదేశించింది.
తీర్పుపై మోహన్ బాబు పై కోర్టుకు వెళతారా..తాను చెప్పే న్యాయం తనను కాపాడుతుందా..వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే మోహన్ బాబు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది.