మహర్షి సినిమా ధియేటర్ లో సందడి చేస్తుంది. ఏప్పుడెప్పుడా అని ఏదురు చుసిన ఫ్యాన్స్ కి మహేష్ మహర్షి సినిమా మంచి కనుల విందుగా మారింది. ఈ సినిమా కు ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చింది దాంతో మహేష్ అభిమానులు మంచి జోష్ మీద ఉన్నారు. ఇలాంటి సమయం లో మహర్షి టీం వాళ్ళకి గట్టి షాక్ ఇచ్చింది.


మాములుగా టాప్ హీరోల సినిమా కు వెళ్ళినప్పుడు అభిమానులు ధియేటర్ లో నుండి చిన్న క్లిప్పింగ్ లేక తమ అభిమాన హీరో ఎంట్రన్స్ షాట్ తీసి సోషల్ మాధ్యమాల్లో సందడి చేస్తూ ఉంటారు. కానీ మహర్షి టీం దిన్ని కట్టడి చేసింది. పేస్ బుక్ , ఇన్స్ట వంటి ప్లాట్ఫారం వాళ్ళతో ఒప్పందానికి వచ్చింది.

Image result for maharshi images

ధియేటర్ లో ఏలాంటి ఫోటోలు కానీ లేక వీడియోలు తీయడం నిషేదించింది. దీనికోసం ఒక ప్రత్యెక టీం ను ఏర్పాటు చేసుకుంది. ఆ టీం పైరసీ ని నియత్రంచే విధంగా రూపొందించబడింది. ఫోటోలు లాంటివి తీయడం చేసిన వారిపై కఠీనమైన చెర్యలు చేపడుతుంది, దీనితో అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు.


అందరూ పైరసీ కోసమే ఫోటోలు, వీడియోలు తీయరు కదా ఏదో కుర్రకారు సరదా అనేవాళ్ళు ఉన్నారు అలానే ఈ మాత్రం జాగ్రత్త అవసరం అనేవాళ్ళు లేకపోలేదు. మునుపు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కు ముందే ఆన్లైన్ లో విడుదల అయింది. ఇలాంటి పరిణామాల వల్ల సినిమా కోసం కష్టపడేవాళ్ళంత నష్టపోతున్నారు. మొత్తానికి మహర్షి టీం మంచి పనే చేస్తుందని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: