విజయ్ దేవరకొండ సందర్భంగా దర్శకత్వంలో నటించిన అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ అండ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసినదే. ఈ సినిమా హిట్ గా డైరెక్టర్ మరియు హీరో ఒక్కరాత్రిలోనే పాపులర్ అయ్యారు. దీంతో ఇంత విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమా ఇటీవలే తమిళంలో మరియు హిందీలో కూడా రీమేక్ చేశారు.


ఈ నేపథ్యంలో హిందీ లో రీమేక్ అయిన ఈ సినిమా కబీర్ సింగిల్ గా తెరకెక్కింది. సందర్భంగా దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా సినీ 1 స్టూడియోస్ బ్యానర్ నిర్మించింది. షాహిద్ కపూర్ పక్కన  కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన కబీర్ సింగ్ మూవీ జూన్ 21వ తేదీ రిలీజ్ కానుంది. మే 13వ తేదీ కబీర్ సింగ్ మూవీ ట్రైలర్ రిలీజయి ప్రేక్షకులను ఆకట్టుకుంది.


బాహుబలి , బాహుబలి 2 మూవీస్ ద్వారా బాలీవుడ్ లో యెనలేని క్రేజ్ పొందిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కబీర్ సింగ్ మూవీ ట్రైలర్ చూసి ప్రశంసించారు. కబీర్ సింగ్ మూవీ ట్రైలర్ చూ సిన ప్రభాస్ తనతో 7 నిముషాల పాటు మాట్లాడారని, మూవీ ట్రైలర్ ఇష్టపడ్డారని, ఒరిజినల్ మూవీ అర్జునరెడ్డి కి కాపీ పేస్ట్ కాదని చెప్పిన ప్రభాస్ మాటలు తమకు కబీర్ సింగ్ మూవీ విజయం పై కాన్ఫిడెన్స్ పెరిగిందని హీరో షాహిద్ కపూర్ ఆనందాన్ని వ్యక్తపరిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: