చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తారనే విషయం తెలిసిందే. తనను చివరకు ఓ ఖైదీ నెంబర్ 150 మూవీ యాభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే. దీనికి నాలుగు రెట్లు ఎక్కువ బడ్జెట్ తో సైరా రూపొందబోతుంది. చిరంజీవి తన కెరీర్ లో నూట యాభై సినిమాలు చేసినా ఇంత వరకు హిస్టోరికల్ మౌవీ చేయలేదు.
అందులోనూ స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర కావటంతో ముందుగా డెబ్బై కోట్ల బడ్జెట్ తో అంచనాకు వచ్చారు. ఇది రానురానూ పెరగటంతో ఒకేసారి తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో తెరకెక్కిస్తున్నారు. ఇండస్ట్రీకి చెందిన సుదీప్, తమిళనాడు నుంచి విజయ్ సేతుపతి, బాలీవుడ్ నుంచి అమితాబ్ ఇందులో నటించటంతో సైరా భారీ బడ్జెట్ మూవీ అయ్యింది.
అరుదైన మల్టీస్టార్ గా తెరకెక్కుతున్న సైరా క్యాస్టింగ్ కోసమే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు.
ఇంత వరకూ తెలుగులో ఎవరూ ఇవ్వని రెమ్మ్యూనరేషన్ ఆయనకు ఇచ్చారు. ఇంకా అమితాబ్, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతికి భారీ పారితోషికం ఇస్తున్నారని తెలిసిందే. ఇక ఆ నాటి పరిస్ధితులు జూన్ నుండి ప్రతిబింబించేలా భారీ బడ్జెట్ కోసమే ముప్పై, నలభై కోట్లు ఖర్చు చేస్తున్నారు.
ఇలా సైరా బడ్జెట్ రెండు వందల కోట్లకి చేరుతుందని అంచనా. రెండు వందల కోట్ల బడ్జెట్ ను సైరా రాబడుతుందా అన్న అనుమానాలూ ఉన్న చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 వంద కోట్లు కలెక్ట్ చేయడంతో కాస్త భరోసాతో ఉన్నాడు రామచరణ్. ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోలు నటించడంతో ఆయా హీరోలు ఉన్న భాషలలో మంచి బిజినెస్ జరుగుతుంది. ఇలా భారీ బడ్జెట్ ను కవర్ చేసేలా ఉన్నాడు నిర్మాత రామ్ చరణ్.


మరింత సమాచారం తెలుసుకోండి: