గూఢచారి సినిమా తర్వాత తెలుగు ప్రజలకో పరిచయం అవసరం లేని హీరో అడవి శేష్. నేడు అడవి శేషు మరియు రేజినా జంటగా నటించిన 'ఎవరు' సినిమా టీజర్ రిలీజైంది. ఈసినిమా హారర్ టచ్ ఉన్న థ్రిల్లర్ గా కనిపిస్తోంది. వేంకట రాంజీ తన మొదటి సినిమాతో ఒక హార్రర్ ఈ సినిమా కి డబ్యు డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమానే తీస్తున్న పీవీపీ సంస్థ గతంలో అడవిశేష్ తో 'క్షణం' అనే ఒక సినిమానే తీసి  హిట్ కొట్టింది.


పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 15 న విడుదలకు సిద్ధమౌతోంది. సినిమా లో రెజీనా చాలా హాటుగా కనిపిస్తోందని తెలుస్తోంది. చూస్తుంటే ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీ లో ఒకామెను ఇరికించినట్టు గా కనిపిస్తోంది ఆ పాత్రలో రెజీనా చాలా బాగా నటించారు. ఈ మధ్య అడివి శేష్ చేసిన ప్రతి సినిమాలు చాలా బాగుంటున్నాయి తను ఆచితూచి అడుగు వేసి తన కథలు చూసుకుంటున్నాడు. ఈ సినిమా లో అడవి శేషు 'విక్రమ్ వాసుదేవ్' అనే ఒక పోలీస్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. సంగీతం ఈ సినిమా కి ప్లస్ పాయింట్ అయ్యేలాగ కనిపిస్తోంది.


గత సంవత్సరం ఇదే ఆగస్టులో అడవి శేషు నటించిన 'గూడాచారి' సినిమా విడుదలయ్యి చాలా మంచి విజయాన్ని అందుకుంది. అందాల ఆరబోతలో   నేను మాత్రం ఏం తక్కువ కాదు అన్నట్టుగా రెజీనా గత రెండు మూడు సినిమాల్లో వ్యవహరిస్తోంది. ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాలో కూడా రెజీనా బాగానే అందాలు ఆరబోసినట్టు అది సిన్మాకీ పెద్ద అట్రాక్షన్ అయ్యేలాగా కనిపిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: