రామ్ తన కెరీర్‌లో ‘ఐస్‌మార్ట్ శంకర్’ రూపంలో అతిపెద్ద హిట్ సాధించాడు. ఇది టాలీవుడ్  లో  అతన్ని బాక్సాఫీస్ దగ్గర నిలబెట్టింది.  మాస్ ఎలిమెంట్స్‌పై ఆధారపడే ఇలాంటి అవుట్ అండ్ అవుట్ స్టోరీలతో ముందుకు రావాలని ఆయన దర్శకులందరినీ కోరుతున్నారు. తమిళ చిత్రం ‘తడమ్’ ఆధారంగా రూపొందించిన యాక్షన్ స్టోరీ కోసం దర్శకుడు కిషోర్ తిరుమలకు ఆయన ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తొం.
 
‘ఐస్‌మార్ట్ శంకర్’ విడుదలకు ముందే ఈ చిత్రానికి సంభందించిన పనులు మొదలయ్యాయి అని అతని  నిర్మాత శ్రావంతి కిషోర్ తెలిపారు .  మరి రామ్  ఈ ప్రాజెక్ట్ను మారుస్తాడా లేదా అదే సెటప్తో వెళ్తాడా అనేది చూడాలి.
 

వీళ్ళిద్దరూ 2016 లో‌  'నేను  సైలజా' 2017  లో 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలు చేసారు. ఇది వీరి ఇరువురి కాంబినేషన్ లో 3 వ సినిమా కానుంది.

రామ్ తన విజయాన్ని అందుకుని హైదరాబాద్ కి తిరిగి వస్తున్నట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: