నాగ చైతన్య  నటించిన 'సవ్యసాచి' చిత్రం తో  హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్. అయితే గత  ఏడాది విడుదలైన ఈ చిత్రం  డిజాస్టర్  సినిమాల జాబితాలో చేరిపోయింది.  ఇక ఈ సినిమా విడుదలకు ముందే  నాగ చైతన్య తమ్ముడు  అఖిల్  'మిస్టర్ మజ్ను' చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది  నిధి.  సవ్యసాచి తో హిట్ కొట్టలేకపోయిన  ఈ భామ  మిస్టర్ మజ్ను అయినా తనకు  హిట్ ఇస్తుంది అనుకుంది కానీ ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం కూడా  డిజాస్టర్ గా ,మిగిలిపోయింది. దాంతో  నిధి ఫై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. 


అయితే ఈ సినిమా తరువాత తెలుగులో నిధికి  ఆఫర్లు కరువయ్యాయి అలాంటి సమయంలో  పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' లో ఛాన్స్ ఇచ్చాడు. అయితే సోలో హీరోయిన్ గా కాదు మరో హీరోయిన్  నాబా నటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.  అయితేనేం  ఇటీవల విడుదలైన  ఈచిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్లాక్ బ్లాస్టర్  విజయం దిశగా దూసుకుపోతుంది.  


దాంతో  మొదటి రెండు చిత్రాలతో నిరాశ పరిచిన నిధి ఎట్టకేలకు మూడో సినిమా తో సాలిడ్ హిట్ కొట్టి  ఐరన్ లెగ్ అనే ముద్రను తొలిగించుకుంది. ప్రస్తుతానికి ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిధి  తెలుగు తోపాటు తమిళంలో మరి కొన్ని  క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసింది. 


నాగ చైతన్య  నటించిన 'సవ్యసాచి' చిత్రం తో  హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్. అయితే గత  ఏడాది విడుదలైన ఈ చిత్రం  డిజాస్టర్  సినిమాల జాబితాలో చేరిపోయింది.  ఇక ఈ సినిమా విడుదలకు ముందే  నాగ చైతన్య తమ్ముడు  అఖిల్  'మిస్టర్ మజ్ను' చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది  నిధి.  సవ్యసాచి తో హిట్ కొట్టలేకపోయిన  ఈ భామ  మిస్టర్ మజ్ను అయినా తనకు  హిట్ ఇస్తుంది అనుకుంది కానీ ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం కూడా  డిజాస్టర్ గా ,మిగిలిపోయింది. దాంతో  నిధి ఫై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. 

అయితే ఈ సినిమా తరువాత తెలుగులో నిధికి  ఆఫర్లు కరువయ్యాయి అలాంటి సమయంలో  పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' లో ఛాన్స్ ఇచ్చాడు. అయితే సోలో హీరోయిన్ గా కాదు మరో హీరోయిన్  నాబా నటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.  అయితేనేం  ఇటీవల విడుదలైన  ఈచిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్లాక్ బ్లాస్టర్  విజయం దిశగా దూసుకుపోతుంది.  

దాంతో  మొదటి రెండు చిత్రాలతో నిరాశ పరిచిన నిధి ఎట్టకేలకు మూడో సినిమా తో సాలిడ్ హిట్ కొట్టి  ఐరన్ లెగ్ అనే ముద్రను తొలిగించుకుంది. ప్రస్తుతానికి ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిధి  తెలుగు తోపాటు తమిళంలో మరి కొన్ని  క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసింది. 
నాగ చైతన్య  నటించిన 'సవ్యసాచి' చిత్రం తో  హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్. అయితే గత  ఏడాది విడుదలైన ఈ చిత్రం  డిజాస్టర్  సినిమాల జాబితాలో చేరిపోయింది.  ఇక ఈ సినిమా విడుదలకు ముందే  నాగ చైతన్య తమ్ముడు  అఖిల్  'మిస్టర్ మజ్ను' చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది  నిధి.  సవ్యసాచి తో హిట్ కొట్టలేకపోయిన  ఈ భామ  మిస్టర్ మజ్ను అయినా తనకు  హిట్ ఇస్తుంది అనుకుంది కానీ ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం కూడా  డిజాస్టర్ గా ,మిగిలిపోయింది. దాంతో  నిధి ఫై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. 

అయితే ఈ సినిమా తరువాత తెలుగులో నిధికి  ఆఫర్లు కరువయ్యాయి అలాంటి సమయంలో  పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' లో ఛాన్స్ ఇచ్చాడు. అయితే సోలో హీరోయిన్ గా కాదు మరో హీరోయిన్  నాబా నటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.  అయితేనేం  ఇటీవల విడుదలైన  ఈచిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్లాక్ బ్లాస్టర్  విజయం దిశగా దూసుకుపోతుంది.  

దాంతో  మొదటి రెండు చిత్రాలతో నిరాశ పరిచిన నిధి ఎట్టకేలకు మూడో సినిమా తో సాలిడ్ హిట్ కొట్టి  ఐరన్ లెగ్ అనే ముద్రను తొలిగించుకుంది. ప్రస్తుతానికి ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిధి  తెలుగు తోపాటు తమిళంలో మరి కొన్ని  క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసింది. 
నాగ చైతన్య  నటించిన 'సవ్యసాచి' చిత్రం తో  హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్. అయితే గత  ఏడాది విడుదలైన ఈ చిత్రం  డిజాస్టర్  సినిమాల జాబితాలో చేరిపోయింది.  ఇక ఈ సినిమా విడుదలకు ముందే  నాగ చైతన్య తమ్ముడు  అఖిల్  'మిస్టర్ మజ్ను' చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది  నిధి.  సవ్యసాచి తో హిట్ కొట్టలేకపోయిన  ఈ భామ  మిస్టర్ మజ్ను అయినా తనకు  హిట్ ఇస్తుంది అనుకుంది కానీ ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం కూడా  డిజాస్టర్ గా ,మిగిలిపోయింది. దాంతో  నిధి ఫై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. 

అయితే ఈ సినిమా తరువాత తెలుగులో నిధికి  ఆఫర్లు కరువయ్యాయి అలాంటి సమయంలో  పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' లో ఛాన్స్ ఇచ్చాడు. అయితే సోలో హీరోయిన్ గా కాదు మరో హీరోయిన్  నాబా నటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.  అయితేనేం  ఇటీవల విడుదలైన  ఈచిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్లాక్ బ్లాస్టర్  విజయం దిశగా దూసుకుపోతుంది.  

దాంతో  మొదటి రెండు చిత్రాలతో నిరాశ పరిచిన నిధి ఎట్టకేలకు మూడో సినిమా తో సాలిడ్ హిట్ కొట్టి  ఐరన్ లెగ్ అనే ముద్రను తొలిగించుకుంది. ప్రస్తుతానికి ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిధి  తెలుగు తోపాటు తమిళంలో మరి కొన్ని  క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసింది. 
నాగ చైతన్య  నటించిన 'సవ్యసాచి' చిత్రం తో  హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్. అయితే గత  ఏడాది విడుదలైన ఈ చిత్రం  డిజాస్టర్  సినిమాల జాబితాలో చేరిపోయింది.  ఇక ఈ సినిమా విడుదలకు ముందే  నాగ చైతన్య తమ్ముడు  అఖిల్  'మిస్టర్ మజ్ను' చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది  నిధి.  సవ్యసాచి తో హిట్ కొట్టలేకపోయిన  ఈ భామ  మిస్టర్ మజ్ను అయినా తనకు  హిట్ ఇస్తుంది అనుకుంది కానీ ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం కూడా  డిజాస్టర్ గా ,మిగిలిపోయింది. దాంతో  నిధి ఫై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. 

అయితే ఈ సినిమా తరువాత తెలుగులో నిధికి  ఆఫర్లు కరువయ్యాయి అలాంటి సమయంలో  పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' లో ఛాన్స్ ఇచ్చాడు. అయితే సోలో హీరోయిన్ గా కాదు మరో హీరోయిన్  నాబా నటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.  అయితేనేం  ఇటీవల విడుదలైన  ఈచిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్లాక్ బ్లాస్టర్  విజయం దిశగా దూసుకుపోతుంది.  

దాంతో  మొదటి రెండు చిత్రాలతో నిరాశ పరిచిన నిధి ఎట్టకేలకు మూడో సినిమా తో సాలిడ్ హిట్ కొట్టి  ఐరన్ లెగ్ అనే ముద్రను తొలిగించుకుంది. ప్రస్తుతానికి ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిధి  తెలుగు తోపాటు తమిళంలో మరి కొన్ని  క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసింది. 
నాగ చైతన్య  నటించిన 'సవ్యసాచి' చిత్రం తో  హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్. అయితే గత  ఏడాది విడుదలైన ఈ చిత్రం  డిజాస్టర్  సినిమాల జాబితాలో చేరిపోయింది.  ఇక ఈ సినిమా విడుదలకు ముందే  నాగ చైతన్య తమ్ముడు  అఖిల్  'మిస్టర్ మజ్ను' చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది  నిధి.  సవ్యసాచి తో హిట్ కొట్టలేకపోయిన  ఈ భామ  మిస్టర్ మజ్ను అయినా తనకు  హిట్ ఇస్తుంది అనుకుంది కానీ ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం కూడా  డిజాస్టర్ గా ,మిగిలిపోయింది. దాంతో  నిధి ఫై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. 

అయితే ఈ సినిమా తరువాత తెలుగులో నిధికి  ఆఫర్లు కరువయ్యాయి అలాంటి సమయంలో  పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' లో ఛాన్స్ ఇచ్చాడు. అయితే సోలో హీరోయిన్ గా కాదు మరో హీరోయిన్  నాబా నటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.  అయితేనేం  ఇటీవల విడుదలైన  ఈచిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్లాక్ బ్లాస్టర్  విజయం దిశగా దూసుకుపోతుంది.  

దాంతో  మొదటి రెండు చిత్రాలతో నిరాశ పరిచిన నిధి ఎట్టకేలకు మూడో సినిమా తో సాలిడ్ హిట్ కొట్టి  ఐరన్ లెగ్ అనే ముద్రను తొలిగించుకుంది. ప్రస్తుతానికి ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిధి  తెలుగు తోపాటు తమిళంలో మరి కొన్ని  క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసింది. 
నాగ చైతన్య  నటించిన 'సవ్యసాచి' చిత్రం తో  హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్. అయితే గత  ఏడాది విడుదలైన ఈ చిత్రం  డిజాస్టర్  సినిమాల జాబితాలో చేరిపోయింది.  ఇక ఈ సినిమా విడుదలకు ముందే  నాగ చైతన్య తమ్ముడు  అఖిల్  'మిస్టర్ మజ్ను' చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది  నిధి.  సవ్యసాచి తో హిట్ కొట్టలేకపోయిన  ఈ భామ  మిస్టర్ మజ్ను అయినా తనకు  హిట్ ఇస్తుంది అనుకుంది కానీ ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం కూడా  డిజాస్టర్ గా ,మిగిలిపోయింది. దాంతో  నిధి ఫై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. 

అయితే ఈ సినిమా తరువాత తెలుగులో నిధికి  ఆఫర్లు కరువయ్యాయి అలాంటి సమయంలో  పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' లో ఛాన్స్ ఇచ్చాడు. అయితే సోలో హీరోయిన్ గా కాదు మరో హీరోయిన్  నాబా నటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.  అయితేనేం  ఇటీవల విడుదలైన  ఈచిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్లాక్ బ్లాస్టర్  విజయం దిశగా దూసుకుపోతుంది.  

దాంతో  మొదటి రెండు చిత్రాలతో నిరాశ పరిచిన నిధి ఎట్టకేలకు మూడో సినిమా తో సాలిడ్ హిట్ కొట్టి  ఐరన్ లెగ్ అనే ముద్రను తొలిగించుకుంది. ప్రస్తుతానికి ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిధి  తెలుగు తోపాటు తమిళంలో మరి కొన్ని  క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసింది. 
నాగ చైతన్య  నటించిన 'సవ్యసాచి' చిత్రం తో  హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్. అయితే గత  ఏడాది విడుదలైన ఈ చిత్రం  డిజాస్టర్  సినిమాల జాబితాలో చేరిపోయింది.  ఇక ఈ సినిమా విడుదలకు ముందే  నాగ చైతన్య తమ్ముడు  అఖిల్  'మిస్టర్ మజ్ను' చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది  నిధి.  సవ్యసాచి తో హిట్ కొట్టలేకపోయిన  ఈ భామ  మిస్టర్ మజ్ను అయినా తనకు  హిట్ ఇస్తుంది అనుకుంది కానీ ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం కూడా  డిజాస్టర్ గా ,మిగిలిపోయింది. దాంతో  నిధి ఫై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. 

అయితే ఈ సినిమా తరువాత తెలుగులో నిధికి  ఆఫర్లు కరువయ్యాయి అలాంటి సమయంలో  పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' లో ఛాన్స్ ఇచ్చాడు. అయితే సోలో హీరోయిన్ గా కాదు మరో హీరోయిన్  నాబా నటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.  అయితేనేం  ఇటీవల విడుదలైన  ఈచిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్లాక్ బ్లాస్టర్  విజయం దిశగా దూసుకుపోతుంది.  

దాంతో  మొదటి రెండు చిత్రాలతో నిరాశ పరిచిన నిధి ఎట్టకేలకు మూడో సినిమా తో సాలిడ్ హిట్ కొట్టి  ఐరన్ లెగ్ అనే ముద్రను తొలిగించుకుంది. ప్రస్తుతానికి ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిధి  తెలుగు తోపాటు తమిళంలో మరి కొన్ని  క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసింది. 
నాగ చైతన్య  నటించిన 'సవ్యసాచి' చిత్రం తో  హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్. అయితే గత  ఏడాది విడుదలైన ఈ చిత్రం  డిజాస్టర్  సినిమాల జాబితాలో చేరిపోయింది.  ఇక ఈ సినిమా విడుదలకు ముందే  నాగ చైతన్య తమ్ముడు  అఖిల్  'మిస్టర్ మజ్ను' చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది  నిధి.  సవ్యసాచి తో హిట్ కొట్టలేకపోయిన  ఈ భామ  మిస్టర్ మజ్ను అయినా తనకు  హిట్ ఇస్తుంది అనుకుంది కానీ ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం కూడా  డిజాస్టర్ గా ,మిగిలిపోయింది. దాంతో  నిధి ఫై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. 

అయితే ఈ సినిమా తరువాత తెలుగులో నిధికి  ఆఫర్లు కరువయ్యాయి అలాంటి సమయంలో  పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' లో ఛాన్స్ ఇచ్చాడు. అయితే సోలో హీరోయిన్ గా కాదు మరో హీరోయిన్  నాబా నటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.  అయితేనేం  ఇటీవల విడుదలైన  ఈచిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్లాక్ బ్లాస్టర్  విజయం దిశగా దూసుకుపోతుంది.  

దాంతో  మొదటి రెండు చిత్రాలతో నిరాశ పరిచిన నిధి ఎట్టకేలకు మూడో సినిమా తో సాలిడ్ హిట్ కొట్టి  ఐరన్ లెగ్ అనే ముద్రను తొలిగించుకుంది. ప్రస్తుతానికి ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిధి  తెలుగు తోపాటు తమిళంలో మరి కొన్ని  క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసింది. 
నాగ చైతన్య  నటించిన 'సవ్యసాచి' చిత్రం తో  హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్. అయితే గత  ఏడాది విడుదలైన ఈ చిత్రం  డిజాస్టర్  సినిమాల జాబితాలో చేరిపోయింది.  ఇక ఈ సినిమా విడుదలకు ముందే  నాగ చైతన్య తమ్ముడు  అఖిల్  'మిస్టర్ మజ్ను' చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది  నిధి.  సవ్యసాచి తో హిట్ కొట్టలేకపోయిన  ఈ భామ  మిస్టర్ మజ్ను అయినా తనకు  హిట్ ఇస్తుంది అనుకుంది కానీ ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం కూడా  డిజాస్టర్ గా ,మిగిలిపోయింది. దాంతో  నిధి ఫై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. 

అయితే ఈ సినిమా తరువాత తెలుగులో నిధికి  ఆఫర్లు కరువయ్యాయి అలాంటి సమయంలో  పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' లో ఛాన్స్ ఇచ్చాడు. అయితే సోలో హీరోయిన్ గా కాదు మరో హీరోయిన్  నాబా నటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.  అయితేనేం  ఇటీవల విడుదలైన  ఈచిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్లాక్ బ్లాస్టర్  విజయం దిశగా దూసుకుపోతుంది.  

దాంతో  మొదటి రెండు చిత్రాలతో నిరాశ పరిచిన నిధి ఎట్టకేలకు మూడో సినిమా తో సాలిడ్ హిట్ కొట్టి  ఐరన్ లెగ్ అనే ముద్రను తొలిగించుకుంది. ప్రస్తుతానికి ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిధి  తెలుగు తోపాటు తమిళంలో మరి కొన్ని  క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసింది. v

మరింత సమాచారం తెలుసుకోండి: