ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల స్థాయిలో రెమ్యూనరేషన్ లు తీసుకుంటున్నారు పాపులర్ హీరోయిన్లు. ఇంతకుముందు ఎక్కువ బాలీవుడ్ హీరోయిన్లకు భారీ స్థాయిలో పారితోషికం అందేది. లేడీ ఓరియెంటెడ్ ల పుణ్యామాని ఇప్పుడు ఆ ట్రెండ్ సౌత్ లో ఊపందుకుంది. అందులో భాగంగా లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక్కో సినిమా కు 4కోట్లకు పైనే ఛార్జ్ చేస్తుంది. ఇటీవల 'ఓ బేబీ' తో హిట్ కొట్టిన స్టార్ హీరోయిన్ సమంత తన తదుపరి చిత్రాలకు రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసిందట.
ఇక ఈజాబితాలో అనుష్క కూడా చేరిపోయింది. అనుష్క గత ఏడాది 'భాగమతి' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన ఈచిత్రం 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో అనుష్క పారితోషికాన్ని పెంచేసింది. ప్రస్తుతం ఆమె హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో 'నిశ్శబ్దం' అనే చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రానికి అనుష్క 3కోట్లకు పైగా ఛార్జ్ చేస్తుందట. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాధవన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా సౌత్ తో పాటు హిందీ , ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదలకానుంది.
ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల స్థాయిలో రెమ్యూనరేషన్ లు తీసుకుంటున్నారు పాపులర్ హీరోయిన్లు. ఇంతకుముందు ఎక్కువ బాలీవుడ్ హీరోయిన్లకు భారీ స్థాయిలో పారితోషికం అందేది. లేడీ ఓరియెంటెడ్ ల పుణ్యామాని ఇప్పుడు ఆ ట్రెండ్ సౌత్ లో ఊపందుకుంది. అందులో భాగంగా లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక్కో సినిమా కు 4కోట్లకు పైనే ఛార్జ్ చేస్తుంది. ఇటీవల 'ఓ బేబీ' తో హిట్ కొట్టిన స్టార్ హీరోయిన్ సమంత తన తదుపరి చిత్రాలకు రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసిందట.
ఇక ఈజాబితాలో అనుష్క కూడా చేరిపోయింది. అనుష్క గత ఏడాది 'భాగమతి' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన ఈచిత్రం 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో అనుష్క పారితోషికాన్ని పెంచేసింది.
ప్రస్తుతం ఆమె హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో 'నిశ్శబ్దం' అనే చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రానికి అనుష్క 3కోట్లకు పైగా ఛార్జ్ చేస్తుందట. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాధవన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా సౌత్ తో పాటు హిందీ , ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదలకానుంది.
ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల స్థాయిలో రెమ్యూనరేషన్ లు తీసుకుంటున్నారు పాపులర్ హీరోయిన్లు. ఇంతకుముందు ఎక్కువ బాలీవుడ్ హీరోయిన్లకు భారీ స్థాయిలో పారితోషికం అందేది. లేడీ ఓరియెంటెడ్ ల పుణ్యామాని ఇప్పుడు ఆ ట్రెండ్ సౌత్ లో ఊపందుకుంది. అందులో భాగంగా లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక్కో సినిమా కు 4కోట్లకు పైనే ఛార్జ్ చేస్తుంది. ఇటీవల 'ఓ బేబీ' తో హిట్ కొట్టిన స్టార్ హీరోయిన్ సమంత తన తదుపరి చిత్రాలకు రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసిందట.
ఇక ఈజాబితాలో అనుష్క కూడా చేరిపోయింది. అనుష్క గత ఏడాది 'భాగమతి' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన ఈచిత్రం 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో అనుష్క పారితోషికాన్ని పెంచేసింది.
ప్రస్తుతం ఆమె హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో 'నిశ్శబ్దం' అనే చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రానికి అనుష్క 3కోట్లకు పైగా ఛార్జ్ చేస్తుందట. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాధవన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా సౌత్ తో పాటు హిందీ , ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదలకానుంది.
ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల స్థాయిలో రెమ్యూనరేషన్ లు తీసుకుంటున్నారు పాపులర్ హీరోయిన్లు. ఇంతకుముందు ఎక్కువ బాలీవుడ్ హీరోయిన్లకు భారీ స్థాయిలో పారితోషికం అందేది. లేడీ ఓరియెంటెడ్ ల పుణ్యామాని ఇప్పుడు ఆ ట్రెండ్ సౌత్ లో ఊపందుకుంది. అందులో భాగంగా లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక్కో సినిమా కు 4కోట్లకు పైనే ఛార్జ్ చేస్తుంది. ఇటీవల 'ఓ బేబీ' తో హిట్ కొట్టిన స్టార్ హీరోయిన్ సమంత తన తదుపరి చిత్రాలకు రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసిందట.
ఇక ఈజాబితాలో అనుష్క కూడా చేరిపోయింది. అనుష్క గత ఏడాది 'భాగమతి' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన ఈచిత్రం 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో అనుష్క పారితోషికాన్ని పెంచేసింది.
ప్రస్తుతం ఆమె హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో 'నిశ్శబ్దం' అనే చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రానికి అనుష్క 3కోట్లకు పైగా ఛార్జ్ చేస్తుందట. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాధవన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా సౌత్ తో పాటు హిందీ , ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదలకానుంది.
ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల స్థాయిలో రెమ్యూనరేషన్ లు తీసుకుంటున్నారు పాపులర్ హీరోయిన్లు. ఇంతకుముందు ఎక్కువ బాలీవుడ్ హీరోయిన్లకు భారీ స్థాయిలో పారితోషికం అందేది. లేడీ ఓరియెంటెడ్ ల పుణ్యామాని ఇప్పుడు ఆ ట్రెండ్ సౌత్ లో ఊపందుకుంది. అందులో భాగంగా లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక్కో సినిమా కు 4కోట్లకు పైనే ఛార్జ్ చేస్తుంది. ఇటీవల 'ఓ బేబీ' తో హిట్ కొట్టిన స్టార్ హీరోయిన్ సమంత తన తదుపరి చిత్రాలకు రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసిందట.
ఇక ఈజాబితాలో అనుష్క కూడా చేరిపోయింది. అనుష్క గత ఏడాది 'భాగమతి' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన ఈచిత్రం 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో అనుష్క పారితోషికాన్ని పెంచేసింది.
ప్రస్తుతం ఆమె హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో 'నిశ్శబ్దం' అనే చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రానికి అనుష్క 3కోట్లకు పైగా ఛార్జ్ చేస్తుందట. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాధవన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా సౌత్ తో పాటు హిందీ , ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదలకానుంది.
ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల స్థాయిలో రెమ్యూనరేషన్ లు తీసుకుంటున్నారు పాపులర్ హీరోయిన్లు. ఇంతకుముందు ఎక్కువ బాలీవుడ్ హీరోయిన్లకు భారీ స్థాయిలో పారితోషికం అందేది. లేడీ ఓరియెంటెడ్ ల పుణ్యామాని ఇప్పుడు ఆ ట్రెండ్ సౌత్ లో ఊపందుకుంది. అందులో భాగంగా లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక్కో సినిమా కు 4కోట్లకు పైనే ఛార్జ్ చేస్తుంది. ఇటీవల 'ఓ బేబీ' తో హిట్ కొట్టిన స్టార్ హీరోయిన్ సమంత తన తదుపరి చిత్రాలకు రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసిందట.
ఇక ఈజాబితాలో అనుష్క కూడా చేరిపోయింది. అనుష్క గత ఏడాది 'భాగమతి' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన ఈచిత్రం 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో అనుష్క పారితోషికాన్ని పెంచేసింది.
ప్రస్తుతం ఆమె హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో 'నిశ్శబ్దం' అనే చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రానికి అనుష్క 3కోట్లకు పైగా ఛార్జ్ చేస్తుందట. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాధవన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా సౌత్ తో పాటు హిందీ , ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదలకానుంది.
ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల స్థాయిలో రెమ్యూనరేషన్ లు తీసుకుంటున్నారు పాపులర్ హీరోయిన్లు. ఇంతకుముందు ఎక్కువ బాలీవుడ్ హీరోయిన్లకు భారీ స్థాయిలో పారితోషికం అందేది. లేడీ ఓరియెంటెడ్ ల పుణ్యామాని ఇప్పుడు ఆ ట్రెండ్ సౌత్ లో ఊపందుకుంది. అందులో భాగంగా లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక్కో సినిమా కు 4కోట్లకు పైనే ఛార్జ్ చేస్తుంది. ఇటీవల 'ఓ బేబీ' తో హిట్ కొట్టిన స్టార్ హీరోయిన్ సమంత తన తదుపరి చిత్రాలకు రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసిందట.
ఇక ఈజాబితాలో అనుష్క కూడా చేరిపోయింది. అనుష్క గత ఏడాది 'భాగమతి' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన ఈచిత్రం 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో అనుష్క పారితోషికాన్ని పెంచేసింది.
ప్రస్తుతం ఆమె హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో 'నిశ్శబ్దం' అనే చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రానికి అనుష్క 3కోట్లకు పైగా ఛార్జ్ చేస్తుందట. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాధవన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా సౌత్ తో పాటు హిందీ , ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదలకానుంది.