సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల లిస్ట్ లో “దూకుడు, అతడు, పోకరి” సినిమాలు ఖచ్చితంగా ఉంటాయి.  పోకిరి సినిమాతోనే  మహేష్ కి నెంబర్ వన్ స్టార్ డమ్ వచ్చింది.  టాలీవుడ్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కొట్టి.. అప్పట్లో కొత్త రికార్డులను సృష్టించాడు.  ఆ సినిమా నమోదు చేసిన రికార్డులను టచ్ చెయ్యడానికి  మళ్ళీ మహేష్ తో పాటు ఇతర స్టార్ హీరోలకు కూడా చాలా ఏళ్ళే పట్టింది. ఇక మరో సినిమా దూకుడు విషయానికి వస్తే..   మహేష్ కెరీర్ లో మళ్ళీ ఓ  రేంజ్ హిట్   శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ  “దూకుడు”తోనే వచ్చింది.  


మహేష్ సినిమాలు వరుసగా  ఘోరమైన ప్లాపులు అవుతుండగా..  అప్పుడు వచ్చిన ఈ “దూకుడు” సినిమా టాలీవుడ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఆలాగే అతడు సినిమా మహేష్ కి  మహిళా ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమా. ఇప్పుడు ఈ మూడు  సినిమాలు కలిపితే మహేష్ తీస్తున్న సరికొత్త సినిమా “సరిలేరు నీకెవ్వరు” అని ఫిల్మ్ నగర్ టాక్.  పోకిరి సినిమాలోని మహేష్ యాక్షన్  అలాగే దూకుడులో  మహేష్ కామెడీ, అదేవిధంగా  'అతడు' సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్  ఇప్పుడు ఈ మూడు  సినిమాల్లోని బలాలు కలిపితే 'సరిలేరు నీకెవ్వరు' అంట.  మరి ఈ చిత్రం కూడా మహేష్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోతుందేమో చూడాలి.  


కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి  ఫ్యామిలీ ఆడియన్స్ ను  ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కళ్యాణ్ దేవ్ మాత్రం నటనలో మంచి ప్రతిభను కనబరిచాడు.   ఇక అప్పటినుంచి  కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రం పై కూడా  మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


మహేష్ సినిమాలు వరుసగా  ఘోరమైన ప్లాపులు అవుతుండగా..  అప్పుడు వచ్చిన ఈ “దూకుడు” సినిమా టాలీవుడ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఆలాగే అతడు సినిమా మహేష్ కి  మహిళా ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమా. ఇప్పుడు ఈ మూడు  సినిమాలు కలిపితే మహేష్ తీస్తున్న సరికొత్త సినిమా “సరిలేరు నీకెవ్వరు” అని ఫిల్మ్ నగర్ టాక్.  పోకిరి సినిమాలోని మహేష్ యాక్షన్  అలాగే దూకుడులో  మహేష్ కామెడీ, అదేవిధంగా  'అతడు' సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్  ఇప్పుడు ఈ మూడు  సినిమాల్లోని బలాలు కలిపితే 'సరిలేరు నీకెవ్వరు' అంట.  మరి ఈ చిత్రం కూడా మహేష్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోతుందేమో చూడాలి.  


ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి.  ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన  రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.  అలాగే  ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో  ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని  దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
మహేష్ సినిమాలు వరుసగా  ఘోరమైన ప్లాపులు అవుతుండగా..  అప్పుడు వచ్చిన ఈ “దూకుడు” సినిమా టాలీవుడ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఆలాగే అతడు సినిమా మహేష్ కి  మహిళా ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమా. ఇప్పుడు ఈ మూడు  సినిమాలు కలిపితే మహేష్ తీస్తున్న సరికొత్త సినిమా “సరిలేరు నీకెవ్వరు” అని ఫిల్మ్ నగర్ టాక్.  పోకిరి సినిమాలోని మహేష్ యాక్షన్  అలాగే దూకుడులో  మహేష్ కామెడీ, అదేవిధంగా  'అతడు' సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్  ఇప్పుడు ఈ మూడు  సినిమాల్లోని బలాలు కలిపితే 'సరిలేరు నీకెవ్వరు' అంట.  మరి ఈ చిత్రం కూడా మహేష్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోతుందేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: