తెలుగు బిగ్ బాస్ ౩ మెదలైయి నాలుగు వారలు మాత్రమే అవుతుంది. కానీ ఏ సీజన్ లో కూడా బిగ్ బాస్ ని ఇంత కోపంగా చూడలేదు. ఇప్పటి వరకు బిగ్ బాస్ కంటెస్టెంట్ ని  4సార్లు శిక్షించారు. పునర్నవిని తప్ప మిగితా 13 మంది సభ్యులు ఇంటి నియమాలు సరిగా పాటించక పొవడం వల్ల బిగ్ బాస్ వారిని శిక్షించాడు. ఈ సారి బిగ్ బాస్ ని ఎవరు కూడా సీరియస్ గా మరియు స్మార్ట్ గా ఆడటం లేదు. పునర్నవి ఒక్కతే చాలా కాన్ఫిడెంట్ గా కనబడుతుంది.
నామినేషన్ ప్రక్రియ జరిగే సమయంలో మాట్లాడకూడదనే నియమం ఉంది. అయినా కూడా రోహీణి మరియు శివజ్యోతి లు ఈ నియమాన్ని అతిక్రమించారు.దాంతో బిగ్ బాస్ కి కొపం వచ్చి ఈ ఇద్దరిని రెండు వారాల పాటు నేరుగా నామినేట్ చేశారు.
 దోంగ పోలిస్ ట్సాక్ లో శ్రీముఖి రవి క్రిష్ణ లు గ్లాస్ ని పగలగొట్టారు. దింతో కొపం వచ్చిన బిగ్ బాస్ శ్రీముఖి ని ఎలిమీనెషన్ కి డైరక్ట్ గా నామినేట్ చేశాడు.రవి క్రిష్ణకి దెబ్బ తలగడం వల్ల ఆయనను విడిచిపెట్టారు. బిగ్ బస్ లో రూల్స్  ప్రకారం ఇంటిలోని ప్రపట్టికి హని కలిగించకూడదు.
మొదటి సారి కెప్టన్ అయిన వరుణ్  ఇంటి సభ్యులను బిగ్ బాస్ నియమాలు పాటించేలా చూడటంలో విఫలం అయ్యాడు. తమన్న, హిమజ,అషు,వితికాలు మైక్ సరిగా ధరించనందు వల్ల బజర్ మెగినప్పుడల్లా స్విమ్మింగ్ ఫుల్ దూకమని శిక్షించారు. బాబా భాస్కర్, ఆలి, మహేష్, స్మోకింగ్ రూంలో ఒకే సారి ఎక్కువ మంది ఉంటున్నారని  బిగ్ బాస్ ఈ నలుగురికి  వాటర్ టాస్క్ ఇచ్చి  శిక్ష విధించారు. వరుణ్ కి మరోసారి కెప్టెన్ అయ్యే  అవకాశం లెదని స్పష్టం చేసాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: