బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్ బాలీవుడ్  ఇండస్ట్రిలోని వరు మంచి పని చేసిన, సినిమా హిట్ అయినా, పురస్కారం దక్కిన  వారిని అభినందించడానికి ముందు ఉంటారు.  మొన్న విడుదల చేసినా జాతీయ అవార్డ్ లో ఆయుష్మాన్ ఖురానా కి అంధాధున్ సినిమాకి గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం లభించింది.విక్కి కౌశల్ మూవీ  యురి: ది సర్జికల్‌ స్ట్రయిక్‌‌ కి కూడా పురస్కారం లభించింది. 
 అమితా బచ్చన్ మరియు జయ బచ్చన్ లు వీరిద్దరికి శూభాకాంక్షలు చేబుతూ..ఒక బుకె తో పాటు చేతివ్రాత ఉత్తరన్ని పంపారు. విక్కి కౌశల్ ఆయన పంపిన ఉత్తరన్ని ఇన్స్టాగ్రామ్ లో పొస్ట్ చేశారు. ఆ ఉత్తరంలొ ఇలా ఉంది."మీకు తగిన గౌరవం . మరిన్ని సొంతం కావలని కోరుకుంటున్నాను".
ఆయుష్మాన్ ఖురానా   "ఈతరం మెగాస్టార్ నుండి మీకు  ప్రశంస లేఖ వచ్చినపుడు, అది జాతీయ అవార్డు కంటే తక్కువ కాదు " ట్విట్ చేశారు. ఆయుష్మాన్ ఖురానా అమీతా బచ్చన్ తో కలిసి షూజిత్ సిర్కార్ చిత్రంలో నటించనున్నాడు.డ్రీమ్ గర్ల్ మూవీ షూటింగ్  దాదాపు పూర్తియింది. మిగిలినా షూటింగ్ పాటు డబ్బింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా రోమాంటిక్ అండ్ కామెడి ఎంటర్టైనర్ గా రూపోందుతుంది.
ఈ సినిమా లో ఉదయం పూజ అనే మారుపేరు తో  కస్టమార్ లతో మాట్లాడే ఉద్యోగిగా కనబడుతున్నడు.మరొక వైపు సాయంత్రం  లోకేష్  పౌరణిక పాత్రలు వేయ్యడంలో ప్రసిద్దుడు.ఇందులో "డయిల్ ఎ ఫ్రెండ్" జాబ్ లో జాయిన్ అవుతాడు. ఆడ గొంతుతో మాట్లాడితే ఎక్కువ మంది ఆట్రాక్ట్ అవుతారని పూజ అనే మారుపేరుతో మాట్లాడాటం మొదలుపెడుతాడు.చివరికి అందరు పూజను ప్రేమిస్తారు. ఈ సినిమా సెప్టంబర్ 13 రిలీజ్ కానుంది. విక్కి కౌశల్ ఈ సంవత్సరం "భూత్" మరియు "సమ్" చిత్రాలు రానిన్నాయి.2020 లో ఉదమ్ సింగ్ సినిమా చేయనున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: