గౌతమ్ వాసుదేవ మీనన్ , ధనుష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా "ఎనై నోకి పాయుమ్ తోట". అంటే తెలుగులో నా పేరు మీదున్న ఒక బులెట్ అని అర్థం. ఈ సినిమా ట్రైలర్ శనివారం రిలీజ్ అయ్యింది.ఈ సినిమా రెండు  సంవత్సరాల నుండి  అనేక కారణల వల్ల ఆలస్యం అవుతూ  వచ్చింది. ఒకనొక సందర్బంలో  సినిమా గురించి అందరు మరిచిపోయరు.
కథ విషయానికి వస్తే రఘు(ధనుష్)సినిమా హీరోయిన్ లేఖ(మేఘా ఆకాష్) ఇద్దరు ప్రేమించుకుంటారు. బూల్లెట్ సౌండ్ తో ట్రైలర్ మొదలవుతోంది. రఘు లేఖ యొక్క అందాన్ని కవితల రూపంలో వర్ణిస్తాడు.  ఇద్దరు ఘాడమైన ప్రేమలో మునిగి ప్రపంచాన్ని మరిచిపో్తారు.  సడన్ గా వీరిద్దరి జీవితాల్లో అలజడి మొదలవుతోంది. రఘు లేఖలను కొంత మంది వీడదీస్తారు.రఘు అన్నయ్య(శశికుమార్)కూడా వాళ్లలో ఉంటారు. మీరు కలవడానికి ట్రై చేస్తే ఇద్దరిని చంపుతానని బెదిరిస్తాడు. లేఖ తనకు దూరం కావడం తట్టుకోని రఘు ఒక మృగంలా మారతాడు . అసలు   అలజడికి కారణం ఏంటి అనేది తెరపై చూడాల్సిందే.
ఈ మూవీ థీమ్ గౌతమ్ మీనన్ ఫాలో అయ్యే టిపికల్ స్టైల్ లోనే సాగింది.ధనుష్  పెర్ఫార్మన్స్ స్టన్నింగ్ గా ఉంది.లన్ స్టోరి అవ్వడంతో మేఘ ఆకాష్ పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ దోరికింది. మేఘ ఆకాష్  లూక్ చాలా బాగుంది.ఈ సినిమా విజయం ఆమెకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గతంలో చేసిన అన్ని సినిమాలు ఆమె కు నిరాశను మిగిల్చాయి. ట్విట్టర్ ద్వారా ట్రైలర్ ని రిలీజ్ చేసిన గౌతమ్ మీనన్ సినిమా  సహయం చేసిన ఇనెవెస్టర్స్ కి నటినటులకు అందరికి కృతతలు చెప్పారు.ఈ ట్విట్ చూస్తుంటే ఈ సినిమా కోసం గౌతమ్ మీనన్  చాలా ఆర్థికపరమైనా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చినట్టుంది.శివ సంగీతం, జోమన్-మనోజ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.గౌతమ్ మీనన్  హిట్ సినిమా తీసి చాలా సంవత్సరాలు అవుతుంది. "ఎనై నోకి పాయుమ్ తోట" విజయం గౌతమ్ మీనన్ కు కూడా ఇంపార్టెంట్.  సెప్టంబర్ 6 న విడుదల కానుంది


మరింత సమాచారం తెలుసుకోండి: