సినిమాలలో హీరోలతో పాటుగా వాళ్ల కుటుంబ సభ్యులు కూడా బాగానే పాపులారిటీని సంపాదిస్తుంటారు. ఏ విదంగా అయితే సినిమాలలోనూ  బయట వాళ్ళు సంపాదిస్తారు. ఇకపోతే వీళ్ళు కూడా సోషల్ మాధ్యమాల ద్వారా పాపులారిటీని సంపాదించి ఓ మెట్టు పైనే ఉంటారు. అసలు విషయానికొస్తే.. ప్రముఖ బాలీవుడ్ నటుడైన జాఖీ షాఫ్ర్ కుమార్తె కృష్ణ షాఫ్ర్ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తుంది..

ఆమెపై ఒక వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఇంతకీ  ఆ వార్తలేంటంటే ఆమె రహస్యంగా ఎవరినో వివాహమాడిందని అతనితోనే జీవినాన్ని కొనసాగిస్తుందని వార్తలు బాలీవుడ్ లో బాగానే వినిపిస్తున్నాయి.  దానికి ఆమె స్పందించి నాకు ఎవరినో పెళ్లిచేసుకోవాల్సిన అవసరం లేదు.. అది కూడా ఇంట్లో వాళ్ళు లేకుండా చచ్చినా ఆ పని చేయను అని ఆమె వెల్లడించింది. 

ప్రస్తుతం ఆమె తన సోదరుడైన టైగర్ సాఫ్ర్ తో ఓ జిమ్ ను రన్ చేస్తుంది..అక్కడ చాలా మంది సెలెబ్రెటీలు వచ్చి  కసరత్తులు చేస్తుంటారు. కేవలం స్టార్సే  కాదు వారి పిల్లలు కూడా ఎక్కడ ఎక్కువగా కనిపిస్తారు. ఇది ఎలా ఉండగా ఓ బాస్కెట్బాల్ ప్లేయర్ తో పరిచయం ఏర్పడిందని.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని అంటున్నారు. అంతేకాక అతను తన అన్న బెస్ట్ ఫ్రెండ్.. దానివల్ల పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చాయి. దానికి ఆమె అవన్నీ కేవలం రూమర్లు మాత్రమే అని కొట్టిపడేసింది.

అలా అందరు అనుకోవడానికి కూడా కారణం లేక పోలేదు. తన అన్న టైగర్ చెల్లి ఆ అబ్బాయితో సన్నిహితంగా ఉన్న ఫొటోస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దానికి అన్న ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్నవ్గా కృష్ణ అంటూ వదంతులు వచ్చాయి. ఇకపోతే అన్న కూడానా దిశా పటానితో పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే వార్తలొచ్చాయి. వీరిద్దరూ మధ్య అలాంటివేమీ లేవు కేవలం వాళ్ళు ఫ్రెండ్స్ మాత్రమే అని తోసిపుచ్చింది.ఈ విషయాలన్నీ ఎందుకు మీ పని మీరు చూసుకుంటే బెస్ట్ అని నా అభిప్రాయం అని ఆమె తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: