సినిమాలలో నటించే హీరోయిన్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. అదెలాగంటే ఊసరవెల్లిలాగా అన్నమాట. ఒక సినిమాలో ఉన్న అందం ,శరీరాకృతి మరోసినిమాలో కనపడదు. కాస్త నాజూకుగా ఓవర్ అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ మరి సినిమాలలో కనిపిస్తారు. అందుకేనేమో సినిమా సినిమాకు అభిమానులు పెరుగుతున్నారు. అలా వాళ్ళ జోరును కొనసాగిస్తూ వస్తున్నారు. 

ఒకప్పుడు చూసుకుంటే బాలీవుడ్ చిత్రాల్లో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అంటే ఓకే అనుకోవచ్చు గాని, తెలుగు సినిమాలలో కూడా అదే పరిస్థితి తలెత్తింది. మొదటి సినిమాకు ఉన్న అంత పద్ధతి మరో సినిమాకు మటుమాయం అవుతుంది అన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం చాలా మంది అదే ఫాలో అవుతున్నారు. ఇకపోతే చాలా మంది హీరోయిన్లు కూడా ఇష్టపడుతున్నారు. 

ఒకరు ఏదైనా చేస్తే దానిని యాజిటీస్ అందరు అదే కాపీ కొట్టడం ఆనవాయితీగా వస్తున్నా పద్ధతి. మరో విషయమేంటంటే.. తెలుగులో ఒకటో రెండో సినిమాలలో నటించిన హీరోయిన్లు మళ్ళీ ప్రేక్షకులకు దగ్గర కావడం కోసం క్లివేజ్ షో తో పాటుగా హాట్ పోటోలను దించి సోషల్ మీడియాలో రచ్చచేస్తుంటారు. అలానే తాజాగా చిరు హీరోయిన్ చేసింది. 

శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో నటించిన కరిష్మా కోటక్.. గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అంటూ రేడియో జాకీ గా కనిపించిన ఈ బ్యూటీ.. ఆ సినిమాలో కాస్త బొద్దుగా ఉంది. ప్రస్తుతం ఆమె వెయిట్ తగ్గించుకొని మరి క్లివేజ్ షో పేరిట అందాలను ఆరబోస్తుంది. ఆ సినిమా తర్వాత మారె సినిమాలో కనిపించినే లేదు. అందరు ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పిందని అనుకున్నారు. అయితే తాజాగా ఈమె ఓ మ్యాగజైన్ కోసం కొత్త అవతారంలో దర్శనమిచ్చింది. ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫాలో పై మీరు ఓ లుక్ వేసుకోండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: