టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమా సైరా.. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ బడ్జెట్ తో భారీ కటౌట్స్ తో పెద్ద పెద్ద అతిరథ మహారథులు నటించిన ఈ సినిమా అతి త్వరలోనే విడుదల కాబోతుంది. మెగా ఫ్యాన్స్ ఆరాటం ఇప్పటి నుండే మరింతగా పెరిగిందని వేరేలా చెప్పనక్కర్లేదు. 

సాహో తర్వాత రానున్న భారీ సినిమా కావున  ఈ సినిమాపై చిత్ర యూనిట్ తో పాటుగా మెగా అభిమానులు కూడా ఈ సినిమా పై భారీ అంచనాలని పెట్టుకున్నారు.మరో విశమేంటంటే ఈ సినిమాలో యూత్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ కూడా యాడ్ అవ్వడంతో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ కు దసరా పండుగ ముందే వచ్చిందని చెప్పాలి. 


అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క, తమన్నా, నయనతార, పృద్వి లాంటి ఎందరో ఫేమస్ నటినటీమణులు ఇందులో యాక్ట్ చేస్తున్నారు. ఇక విషయానికొస్తే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుక ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఆ ఈవెంట్ లో 30 ఇయర్స్ పూడ్రివి అభిమానుల కోసం ఓ డైలాగు పంచుకున్నారు. అయన మాట్లాడుతూ ఇంటర్వెల్ కన్నా ముందు తానూ చెప్పే ఒక డైలాగు ఉంది అంటూ... ఆపుకోకుండా చెప్పేసేరు. 


నరసింహ స్వామి మళ్ళీ పుట్టాడు డోరా.. పూర్వం హిరణ్య కస్యుడు అనే రాక్షడు ఉండేవాడు. వాడికి చావే లేదని రెచ్చిపొయాడు. వాడిని చంపడానికి స్వామి వచ్చాడు.. వాడి చావు ఇంటా కాదు బయట.. పగలు కాదు.. రేయి కాదు.. నింగి కాదు నేల కాదు..చావు వచ్చింది..ఆ సంహంరంతో అన్ని సర్దుకున్నాయి డోరా అంటూ అయన చెప్పిన డైలాగు చిరు ఫ్యాన్స్ కు పండగే అయన కూడా, చిత్ర యూనిట్ కు మాత్రం కాస్త నిరాశనే మిగిల్చింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: