ఈ మధ్య కాలంలో హీరోయిన్లు అందరిలో గొప్పగా ఉండాలనో లేక ఏదోకటి చేస్తే గాని జనాల్లో క్రేజ్ పెరగాలనే ఆలోచనలో ఉంటారు.ఇప్పుడు అదే చేస్తున్నారు కూడా. ఇకపోతే రొమాన్స్ అనేది హీరో హీరోయిన్లు చేస్తారు సినిమాలలో అయితే లేదా అబ్బాయిలు ,అమ్మాయిలు చేస్తే అది రొమాన్స్ అంటారు. దానికి ఒక అర్థం ఉంటుంది రసిక ప్రియులకు కన్నుల విందు చేస్తాయి. 


కానీ ఇక్కడ చుస్తే..ఇక్కడ కొంచం భిన్నంగా జేరిరిగింది. అదేంటంటే.. బాలీవుడ్ బ్యూటీస్ అయిన ప్రియాంక చోప్రా కరీనా కపూర్ ఇద్దరు ముద్దులతో ముచ్చటించారు. మళ్ళీ  ఇంకేదో అనుకోకండి..  కరీనా కపూర్ డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ అనే షో జడ్జీగా వ్యవహరిస్తోంది. ఆ షో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడానికి చాలా మంది సెలెబ్రెటీలు వస్తున్నారు. ఇక్కడ మూవీ స్ కి ప్రమోట్ చేయడానికి మంచి ప్లాట్ ఫామ్ . 



ఇకపోతే గతంలో వీరిద్దరి మధ్య పచ్చిగడ్డివేసిన కూడా భగ్గుమనేది. దానికి కారణం కరీనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో ప్రియాంక లివింగ్ రిలేషన్షిప్స్  లో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి.. దానితో ఇద్దరికీ పడేది కాదు. ఇప్పుడు ప్రియాంక చోప్రా, కరీనాల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇకపోతే కరీనా షో కి ప్రియాంక గెస్ట్ గా వచ్చింది.ఒక షోలో ఇద్దరు టాప్ హాట్ హీరోయిన్లు రావడంతో సినీ అభిమానుల సంతోషానికి హద్దులు లేవు..
 



ప్రియాంక' ది స్కై ఈజ్ పింక్'  సినిమాలో నటించింది. ఆ సినిమా ప్రమోషన్ కోసం ఈ షో లో దర్శనమిచ్చింది. ఆ షో లో ఇద్దరు వచ్చిరాగానే పలకరింపు ముద్దులతో పలకరించుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.. ముద్దులతో రెచ్చిపోతున్నారు అని కామెంట్లు పెడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: