తాజాగా మెగాస్టార్
చిరంజీవి నటించిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నమరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరక్కేక్కిన సినిమా 'సైరా'. చిరంజీవి హీరోగా ,
నయనతార జోడిగా వచ్చిన ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు కూడా ఇందులో నటించారు. ఆ సినిమా గాంధీ
జయంతి సందర్బంగా రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయినా మొదటి రోజే మిశ్రమ టాక్ తో దూసుకు పోతుంది. చాలా బాగా కలెక్షన్స్ రాబడుతుంది.
ఈ సినిమా బాగుందని కొందరు అనడంతో సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దర్శకుడు సురెనర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.
అమిత్ త్రివేది ఈ సినిమాకు చక్కటి సంగీతాన్ని సమకూర్చాడు. మూవీ బ్రాండ్ ఫెయిల్ అయినా కూడా లోకల్ మార్కెట్స్లో మాత్రం సైరా హవా ఒక్కటే నడుస్తుంది. బాహుబలిని మించిన రేంజులో ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయనడంలో సందేహం లేదు.
సైరా సినిమా చుస్తే నాకెందుకు జలస్ అని నిర్మాత తమ్మారెడ్డి వెల్లడించారు. సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే నేను ఆ వీడియో పోస్ట్ చేసాను. అయన అందులో గొప్పేముంది. ఎవడిది వాడుకుంటుంది. నాకేమవసరం లేదు అంటూ అయన
సైరా మూవీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ఆ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. దీనిపై చాలా మంది చాలా రకాలుగా మాటలు అనుకుంటున్నారు. అంత పెద్ద సినిమా, అంత కష్టం దారా పోసిన ఈ సినిమా మీకు ఎందుకు నచ్చలేదు అంటూ మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి..మరో రచ్చ మొదలవుతుందా..