చాలా రోజుల తర్వాత శ్రీ రెడ్డి మళ్లీ రంగ ప్రవేశం చేసింది. కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ చాన్నాళ్ల తర్వాత రెచ్చిపోయింది. ఏ మాత్రం సిగ్గు పడకుండా మరోసారి సిగ్గు విడిచి స్టేట్‌మెంట్స్ పోస్ట్ అప్లోడ్ చేసింది శ్రీ రెడ్డి. మొన్నటికి మొన్న జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ చాలా వివాదాస్పద కామెంట్స్ పోస్ట్ చేసింది . ఇక ఇప్పుడు కూడా  వీటిని మరిచిపోకముందే నటి, ఎమ్మెల్యే రోజాతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీనును కూడా టార్గెట్ చేయడం గమనార్థకం. 


ఇటీవల వరసగా వాళ్లపై వివాదాస్పద పోస్టులు పెడుతూ ఫేస్ బుక్కులో బాగా హోరెత్తించింది. వీటిని చూసిన తర్వాత ఎప్పట్లాగే శ్రీ రెడ్డిని నరికేస్తాం అంటూ ఫ్యాన్స్ బాగా మండిపడుతున్నారు శ్రీ రెడ్డిపై. కానీ తాను మాత్రం చేయాల్సిందంతా చాలా సైలెంట్గా చేస్తుంది శ్రీ రెడ్డి. ఈ మధ్యే పవన్ వెన్ను నొప్పిపై సంచలన పోస్టులు పెట్టింది శ్రీ రెడ్డి. పవన్‌కి వెన్నుపూస గాయాలంట కదా.. పాపం --- పని చేస్తుందో లేదో.. ఇప్పటికే చాలా వాడేసాడు.. అరిగిపోయుంటుంది అంటూ మాటల్లో కూడా చెడుపుకోలేని  విధంగా దారుణమైన కామెంట్స్ పోస్ట్ పెట్టింది.

ఇక ఇప్పుడు బోయపాటి శ్రీనుపై కూడా నోటితో చెప్పలేని విధంగా పోస్ట్ చేసింది ఈమె. ఇక  ఇండస్ట్రీలో ఉన్న ఓ కారెక్టర్ ఆర్టిస్టుతో బోయపాటికి లింక్ పెడుతూ.. మీ ఎఫైర్ సంగతేంటి బోయపాటి గారూ అంటూ తెగ  రెచ్చిపోయింది శ్రీ రెడ్డి.  ఈటీవీలో ప్రచారం ఆయె  ఓ నటి.. ఆమె భర్తపై కూడా కాంట్రవర్సీఅంటూ పోస్టులు చేసింది ఈ భామ.

ఈమెకు సోషల్ మీడియాలో చాల బాగా ఉన్న ఫాలోయింగ్‌ ద్వారా ఎలాంటి పోస్ట్ పెట్టినా కూడా క్షణాల్లో బాగా వైరల్ అయిపోతున్నాయి. ఇప్పుడు బోయపాటి, రోజా, ఆ నటిపై చేసిన కామెంట్స్ కూడా ఇలాగే వైరల్ అయిపోతున్నాయి. మొత్తానికి మరి ఈ రచ్చకు శ్రీ రెడ్డి ఎక్కడ ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి మరి...


మరింత సమాచారం తెలుసుకోండి: