25 వ సినిమా తెరకెక్కిన
మహేష్ బాబు
మహర్షి సినిమా ఏ రేంజులో హిట్ అయిందో అందరికి తెలుసు.. దనవంతుడైన
మహేష్ బాబు ఓ మారుమూల గ్రామానికి వెళ్లి రైతు పదానికి పూర్తి నిర్వచినం చెప్పాడు. ఆ సినిమా రైతులకు చెప్పిన విధానం నచ్చడంతో ఈ సినిమాకు మంచి మార్కులు పడ్డాయి. దానితో సినిమా సూపర్ హిట్ అయింది.
మహేష్ సినీ ఖాతాలో మరో హిట్ సినిమా పడిందని చెప్పాలి.
ఈ సినిమా హిట్ అవ్వడంతో ఏ మాత్రం గ్యాప్ లేకుండా మరో సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాసరిలేరు నికెవ్వరు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా వుంది . ఈ సినిమా లో విజయ్
బ్యూటీ రష్మీక మందన్న
ప్రిన్స్ కి జోడిగా నటిస్తున్నారు. ఈ సినిమాతి సీనియర్ నటి విజయసంతో చాలా కాలం తర్వాత్స్ మళ్ళీ ముఖానికి రంగు వేస్తుంది. కొందరు ప్రముఖులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.
ప్రస్తుతం
మహేష్ విజయవాడలో సందడి
చేస్తున్నారు. ఓ ప్రముఖ షాప్ ఓపెనింగ్ కోసం వచ్చిన
మహేష్ కు అక్కడ అనుకోని రీతిలో అభిమానుల అతనికి స్వాగతం పలికారు. భీమా జ్యూవెల్లలరు.. షాప్ ఓపెన్ చేసిన
మహేష్ మాట్లాడుతూ.. ఎపి లో కళ్ళ ఇది మొదయ్యింది.మొదటి జ్యువెరాలరి ఈ షాప్యూ ఉండటం విశేషం.. మీకు సక్సెస్ అవ్వాలనినింకొరుకుంటున్నా ఆ ఈ
మహేష్ వెల్లడించారు.
ఇకపోతే ప్రస్తుతం
మహేష్ బాబు సినిమాలో నటిస్తూ నారు.
మహేష్ బాబు సినిమాలు సినీ ఇండస్ట్రీలో తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు దీపావళి రాబోతుంది. ఆ సినిమా కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఆ షోరూం కి వస్తున్నారు అని తెలుసుకున్న ఆయన అభిమానులు ఆయనకు గకోసం ఎదురు చూస్తున్నామని అభిమానులు వెల్లడింక్సహరు. దానితో
మహేష్ ఈ సినిమా గురించిపంచుకున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలీ.