బుల్లితెరపై సక్సెస్ ఫుల్ టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ .. ఈ షో మొదలయినప్పటి నుండీ చేస్తున్న విషయం తెలిసిందే..కేవలం ఈ షో ముగియడానికి మూడు వారాలు ఉండటం తో బిగ్ బాస్ టైటిల్ విన్నరు ఎవరా అని వార్త ఆసక్తిగా మారింది గత రెండు సీజన్లతో పోలిస్తే మూడో సీజన్ మాత్రం మొగుడుపెళ్లాలకు సవితుల పోరు ఉండదేమో అన్నట్లు ఉంది..


ప్రస్తుతం ఇంకా మూడువరల్లో ఈ బిగ్ బాస్ ముగుస్తుందనే విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ షో లో కేవలం ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. వరుణ్ , వితిక , రాహుల్ , శివజ్యోతి , మాస్టర్ , శ్రీముఖి , అలీ వీరు మాత్రమే ప్రస్తుతానికి మిగిలారు. ఈ వారం కు వచ్చేవారంకు కలిసి ఇద్దరు ఎలిమినెట్  అయినా కూడా ఐదుగురు మాత్రమే మిగులుతారు. వారిలోని విన్నర్ ఎవరు అనేది తేలుతుంది.. 



దానికోసం ఉన్నవాళ్ళంతా కూడా విన్నర్ అవ్వడానికి కారాలు మిరియాలు నూరుతున్నారు. దానికోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ను అరుపులతో రచ్చచెస్తూ గొడవలకు దిగుతున్నారు అనడంలో ఎటువంటి సందేహము లేదు..ఎవరెన్ని జిమ్మిక్కులు చేసిన కూడా కూడా టైటిల్ మాత్రం శ్రీముఖీకి సొంతమని చాలా మంది అనుకుంటున్నారు. 



మరో నమ్మశక్యం కానీ ఓ విషయం ప్రస్తుతం సినిమా థియేటర్లలో దర్శనమిస్తుంది.. అదేనండి ఆమెకు ఓటు వేసి గెలిపించాలని ఒక ఫోన్ వస్తుంది.. ఇలా చేయడంపై ఎవరికి బాధలేదు కానీ , యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారనడంలో సందేహము లేదు .. వారు మాత్రం థియేటర్లలో కూడా ఇదేందో ముందెన్నడూ లేదు  మేము ఎప్పుడు చూడలేదే అంటూ ట్రోల్స్ వేస్తున్నారు.. కొందరేమో అప్పుడు కౌషల్ ఇప్పుడు శ్రీముఖి మాఫియా మొదలైందని మాటల వర్షం గుప్పిస్తున్నారు.. మరి విన్నరేవరో తెలియాలంటే ఇంకొద్దిరోజులు ఆగాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: