బుల్లితెరపై హాట్ యాంకర్ గా జోరును కొనసాగిస్తున్న యాంకర్ అనసూయ.. ఈటీవీలో జబర్దస్త్ షో లో యాంకర్గా వ్యవహరిస్తోంది. ఆమె యాంకరింగ్ తో పాటుగా సినిమాలలో కూడా నటిస్తుంది. రంగస్థలం వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలో రంగమ్మత్త గెటప్ లో అదరగొట్టింది. ఆ తరువాత వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. అలా ఒక్కో సినిమాలో నటిస్తూ మంచి పేరును పాపులారిటీని సంపాదించుకుంది. 


ప్రస్తుతం ఆమె ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ‘పెళ్ళి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించారు. ఆ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు ఆ చిత్ర యూనిట్. ఆ కార్య క్రమంలో అను బేబీ తనడైన స్టయిల్లో ప్రమోషన్ లో పాల్గొంటుంది. 



ఇకపోతే వయసు పెరిగినా కూడా ఏ మాత్రం తరగని అందంతో తన హవాను కొనసాగిస్తుంది. ఇద్దరు పిల్లలు ఉన్న కూడా ఇంకా కుర్ర యాంకర్లతో పోటీ పడుతూ వస్తుంది. అయితే ఈమె హీరోయిన్ గా కూడా సినిమాలు  చేస్తుంది. ఆ సినిమాలు అనుకున్నంతగా పేరు తీసుకు రాకపోయినా కూడా అవకాశాలతో దూసుకుపోతుంది. అది అను బేబీ స్టైల్. 



సినిమాలలో ఎంత బిజీగా ఉంటుందో.. అంతకు మించిన విదంగా సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటుందో. ఎప్పుడు ఏదోక వార్తతో ప్రతి రోజు అందరి నోట్లో నానుతూ వస్తుంది. ఇకపోతే వచ్చే జబర్దస్త్ ఎపిసోడ్ లో అను డ్రెస్ అదిరిపోయింది. వచ్చిన ప్రోమోను  చుస్తే అందరికి అర్థమవుతుంది. ఎద అందాలను పూర్తిగా వదిలేసి మొగుడికి  చూపించాల్సిన అందాలను అందరికి చూపిస్తుంది ప్రస్తుత ఆమె టాటూ కనిపించేలా ఆమె వేసిన డ్రెస్ వైరల్ అవుతుంది.. ఆది కోసం వేసిందని కామెంట్లను అందుకుంటుంది.  మీరు ఆ ఫోటోలపై ఓ లుక్ వేసుకోండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: