హీరో
విక్రమ్ కొడుకు ధృవ్
విక్రమ్ ఆదిత్య వర్మ చిత్రంతో వెండితెరకు పరిచయం అవుతున్నారు.. ఆ సినిమాను రెండు సార్లు తెరకెక్కించిన కూడా సినిమా కు మంచి మార్కులు పడలేదు. ఆ సినిమా పర్వాలేదని అనిపించుకున్న కూడా కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. అందరు సినిమాలు తెరకెక్కించిన విదంగా ఆ సినిమా కూడా ఉంది.
వివరాల్లోకి వెళితే.. ఈ-4 ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మెహతా నిర్మాతగా రూపుదిద్దుకుంటోంది ఈ సినిమా. గిరిసాయా డైరెక్టర్. తెలుగులో సెన్షేనల్ హిట్ అయినా అర్జున్ రెడ్డి సినిమా తమిళ్లో రీమేక్ అయింది. ఈ సినిమాలో కొత్త హీరోయిన్స్ బనిత సందూ హీరోయిన్.
ప్రియా ఆనంద్ కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తోంది.అర్జున్ రెడ్డి బాలీవుడ్లోనూ కబీర్ సింగ్గా తెరకెక్కించి దర్శకుడు
సందీప్ రెడ్డి వంగా రికార్డులు బ్రేక్ చేశాడు. అలాంటి కల్ట్ స్టోరిని సెలెక్ట్ చేసుకుని ధృవ్ చాలానే కష్టపడ్డాడు.
మొదట వేరే డైరెక్టర్ తెరకెక్కించిన కూడా కొన్ని సినిమా కారణాల వల్ల ఆసినిమా ఆగిపోయింది. తరువాత మళ్లీ పూర్తి చిత్రాన్ని రీ షూట్ చేశారు.పోయిన సారి రిలీజ్ అయినా టీజర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. అయితే, డాక్టర్ విద్యార్థిగా నటించిన ఆ టీజర్ అనుకున్న విదంగా రాలేదు. ట్రైలర్లో.. ఈసారి కొత్తగా ఏం చూపించారో చూడాలి.
రీ షూట్ వల్ల ధృవ్ డైలాగులు బాగా నేర్చుకోవడం వల్ల సెకండ్ టైం బాగా చేసాడు.
విజయ్ లాగ చేయడం కన్నా అతనిని మించి మరి నటించాడు.
మీరా పాత్రలో బనిత సందూ ఒదిగిపోయిందే అన్నట్లుంది. వాళ్లిద్దరి మద్య వచ్చే డైలాగ్స్ తమిళ ప్రేక్షకులకు హైలైట్గా అనిపిస్తాయి. రెండో సారి షూట్ వల్ల ధృవ్ బాగా చేసాడు మరి టీజర్ లో అది చూపించాడు.. ట్రైలర్ లో కూడా చూపించాడు మరి సినిమా డైరెక్టర్ బాగా కేర్ తీసుకున్నాడు..