తెలుగింటి ఆడపడుచు రోహిణి కొత్త అవతారమెత్తింది. ఇటీవల ఇష్క్ లో నితిన్, నిత్యమీనన్ తో కలిసి కనువిందు చేసింది రోహిణి. తీరిక సమయాల్లో పెద్ద హీరోయిన్లకు తెలుగులో డబ్బింగ్ చెప్పే రోహిణి ఇప్పుడు మెగా ఫోన్ చేతబట్టింది. తమిళ దర్శకుడు చేరన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తారట. నాజర్, పసుపతితో పాటు పలువురు ఇందులో నటిస్తున్నారు. ‘అప్పావిన్ మీసై’ సినిమా పేరు. ప్రస్తుతం కోల్ కతాలో షూటింగ్ జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: