క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కృష్ణం వందే జగద్గురుం. నయనతార నాయిక. ఈ సినిమాలోని పాటల్ని ఆదివారం హైదరాబాద్ లో విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి రానా కుటుంబ సభ్యులతో పాటు ఓ స్పెషల్ వ్యక్తి కూడా హాజరవుతారని వినికిడి.  ఆ స్పెషల్ వ్యక్తి మరెవరో కాదు రానా హాట్ లవ్ గా పరిశ్రమ కోడై కూస్తున్న త్రిష. త్రిష ఈ సినిమాలో ఓ గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చిందని యూనిట్ తెలిపిన సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: