రాశి ప్రస్తుతం తమిళ టీవీ ఛానెల్లో ఓ ప్రోగ్రామ్ చేయనుంది. దాదాపు ఏడేళ్ళ తర్వాత రాశి ముఖానికి మేకప్ వేసుకుంది. తన భర్త శ్రీనివాస్ తో కలిసి ఓ సినిమా నిర్మించిన రాశి ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్ ను చేయడానికి ఒప్పుకోవడానికీ ఓ కారణం ఉంది.  ఏవీయం లాంటి పెద్ద సంస్థ నిర్మిస్తోంది కాబట్టే టీవీ ప్రోగ్రామ్ చేయడానికి ఒప్పుకుందట రాశి. అన్నట్టు రాశి తమిళ వారికి మంత్రగా సుపరిచితురాలు .అక్కడ పాతిక సినిమాల దాకా నటించింది. ఈ ప్రోగ్రామ్ కోసమే రాశి నాజూగ్గా తయారైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: