రామ్ చరణ్ తాజా చిత్రం ‘నాయక్’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈనెల 10 నుంచి కోల్ కతాలో జరగనుంది. 9న వినాయక్ పుట్టిన రోజును నిర్వహించుకుని యూనిట్ మొత్తం కోల్ కతాకు వెళ్ళనుంది. ఈ సారి అక్కడ భారీ షెడ్యూల్ కూడా నిర్వహించనున్నారు. కాజల్, అమలాపాల్ తో పాటు కీలక తారాగణం కోల్ కతాకు చేరుకోనుంది. లక్ష్మీ నుంచి వినాయక్ కు కీలక సన్నివేశాలను కోల్ కతా పరిసరాల్లో తీయడం సెంటిమెంట్ గా మారింది.  దానయ్య నిర్మిస్తున్న సినిమా ఇది. రాధాకృష్ణ సమర్పిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: