భారతీయ చలన చిత్ర రంగంలో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే మహానటులు ఒకేసారి కనిపిస్తే..ఎంత ఆనందంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ అగ్రహీరోలు, హోరోయిన్లు ఒకే వేధిక చేసుకొని సంబరాలు చేసుకున్న వేళ.. అలనాటి మేటి హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్,ఎస్.వి.రంగారావు,రాజనాలు, కమేడియన్లు బాలకృష్ణ(అంజి),పేకేటి శివరాం.

హీరోయిన్లు సావిత్రి,కాంచన,జయలలిత,విజయలలిత, నిర్మాత బీఎన్.రెడ్డి, తమిళ హీరోలు శివాజీ గణేష్, జమిని గణేష్ లాంటి దిగ్గజాలు అందరూ కలిసి కన్నుల పండువగా జరుపుకున్న ఆనందానికి చిహ్నంగా ఫోటో తీయించుకున్నారు.  అప్పట్లో ప్రింట్ మీడియా ఉండటం వల్ల కొన్ని పత్రికల్లో ఈ ఫోటో తెగ హల్ చల్ చేసిందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: