సుడిగాడికి సుడి తగ్గిందే అని చేప్పాలి. ఇవివి ఉన్నప్పటి స్పీడ్ అల్లరి నరేష్ లో ఇప్పుడు కనిపించడంలేదు. హాస్య చిత్రాలకు కేరాఫ్ ఆడ్రస్ గా ఉన్న నరేష్ నుండి నాలుగు నెలలు అవుతున్నా , మడతకాజా తరువాత మళ్లి సినిమా విడుదల కాలేదు.  రెండు మూడు సినిమాలు ఘాటింగ్ జరుగుతున్నా సినిమా సినిమాకు గ్యాప్ బాగా పెరుగుతుంది. ప్లానింగ్ లో లోపం కనిపిస్తుంది . ఈ వ్యవహరాలన్ని ఇవివి దగ్గర నుండి జాగ్రత్తగా చూస్తుకునే వారు. కాని ఇప్పుడు మేనేజర్ తో వ్యవహరం కాబట్టి ఇలాగే ఉంటుంది. అని అల్లరి నరేష్ అంటున్నారు.  ఇవివి బ్యానర్ పై రాజేష్ నిర్మాతగా మారి నరేష్ తో సినిమాలను వరసగా తీస్తారు. నిర్మాతగా ఉంటు తమ్ముడికి మంచి చేడులు దగ్గర నుండి రాజేష్ చూస్తుకుంటాడని అల్లరి నరేష్ స్వయంగా చేప్పుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: