అమెరికాలో పార్టీ ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిసెస్‌ భారత్‌ పోటీలని ఈసారి కూడా ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ ఏడాదికి గాను  తెలుగు మహిళ చైతన్య పోలోజు ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.ఈ విషయాన్ని విజేత భంధువులు , సన్నిహితులు ఓ ప్రకటనలో తెలిపారు.ఈ నెల 21న ఈ అమెరికా నగరంలో ఈ పోటీలు నివహించబడ్డాయి.

 à°®à°¿à°¸à±†à°¸à±â€Œ భారత్‌ న్యూయార్క్‌గా చైతన్య పోలోజు

ఈ పోటీల సందర్భంగా గెలుపొందిన మహిళ చైతన్య మాట్లాడుతూ  పెళ్లికి మాత్రమే పరిమితమనే ఆలోచనను అందరిలో దూరం చేయడమే తమ ఉద్దేశ్యమని. తన ఆశయాల సాధనలో తన తండ్రి , భర్త ఎంతగానో మద్దతుగా నిలిచారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే ఈ పోటీలో మొదటి రన్నరప్ గా కిస్మత్‌ బైన్స్‌ చాహల్‌, రెండవ రౌండ్ లో రన్నర్ అప్ గా సీమా సింగ్ గెలుపొందారు.  ప్రముఖ బాలీవుడ్‌ నటి షమిత శెట్టి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ ఎంతో అట్టహాసంగా నిర్వహించ బడింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: