ఓటు బ్యాంకు రాజకీయాలు భారత రాజకీయాలని శాసిస్తున్న వేళ ,ఒక వ్యక్తి కులానికి ఆ రాష్ట్రంలో లేదా ఆ ప్రాంతంలో ఎక్కువ ఓట్లు ఉంటే చాలు ఆ వ్యక్తిని బుజ్జగించి - బతిమాలి - బామాలి మరీ సీటు ఇచ్చేస్తారు మనోళ్ళు. కులం మాటున ఓట్ల కోసం పడిగాపులు కాస్తూ కాస్తూనే స్వతంత్రం వచ్చిన తరవాత సగం దశాబ్దం పైగా గడిపేసాం. ఇప్పుడిది పెద్ద వ్యవహారం కూడా అనిపించడం లేదు ఒక్కరికీ. ఉదాహరణ కి ఆంధ్ర ప్రదేశ్ లో కాపులని బుజ్జగించుకోవడం , వారి ఓట్లు తమ ఖాతాలో ఎలా తెచ్చుకోవాలా అని చూడడమే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచే ఎదురైన అతిపె