ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా శత్రు దేశం నుంచి ఈగ వాలినా దాన్ని తుదముట్టిస్తారు సైనికులు. అంత పకడ్భందీగా ఉన్న సైనికులు గొప్పగా మానవత్వం చాటుకున్నారు. ఉడీ ఉగ్ర దాడిలో 19 మంది భారత సైనికులు మరణించిన అనంతరం..