అనారోగ్యానికి గురై సెప్టెంబర్ 22న ఆసుపత్రిలో చేరిన తమిళనాడు సీఎం జయలలిత ఇప్పటికీ చికిత్స పొందుతూనే ఉన్నారు. సుదీర్ఘకాలం ఆమె ఆసుపత్రిలోనే ఉండాల్సిఉంటుందని వైద్యులు ప్రకటించిన దరిమిలా జయ నిర్వహిస్తోన్న శాఖలన్నింటినీ ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వంకు కట్టబెట్టిన సంగతి