‘మా దగ్గర బ్లాక్మనీ ఉంది. వైట్ చేసి పెడతారా?’.. అనేవాళ్లు కనిపించడంలేదు. ఎందుకు? ‘కోటి రూపాయల పాత నోట్లున్నాయా? మాకిస్తే.. స్పాట్లో 80 లక్షలు కొత్తనోట్లు ఇచ్చేస్తాం! మిగిలిన 20 లక్షలు మా కమీషన్’ అంటూ ఆఫర్లు ఇచ్చే వాళ్లు బయలు దేరారు! ఇదెలా సాధ్యం? ఏటీఎంల ముందు సామాన్య జనం క్యూలు కడుతున్నారు కానీ.. కాంట్రా క్టర్లు, బడా వ్యాపారులు అటువైపు రావడంలేదు! ఏమిటా రహస్యం?