ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ విదితమే. అయితే మొదట తిరుపతి, కాకినాడ సభల్లో ప్రత్యేక హోదాపై ప్రత్యక్ష పోరుకు సిద్ధం అని బహిరంగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సవాల్ విసిరిన విషయం అందరికీ విదితమే. అయితే ఇటీవల మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం అందరికీ విదితమే. అయితే పెద్ద నోట్లను రద్దు చేసినప్పటికీ పవన్ అనంతపురం సభలో తన ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రానికి శంకం పూరించిన వి