కాకినాడ కార్పొరేషన్ లో రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి తెలుగుదేశం 22, బీజేపీ 2, వైసీపీ 3, ఇండిపెండెంట్లు 2 (టీడీపీ రెబెల్స్) స్థానాల్లో విజయం సాధించారు. దీంతో కాకినాడ కార్పొరేషన్ ను టీడీపీ-బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. 30 ఏళ్ల తర్వాత కాకినాడ కార్పొరేషన్ టీడీపీ ఖాతాలోకి వచ్చింది.
1. పేరాబత్తుల లోవబాబు - టీడీపీ
4. సూర్య కుమారి - వైసీపీ
5. నల్లబిల్లి సుజాత - బీజేపీ
7. అంబటి క్రాంతి -
టీడీపీ
10. మోసా దానమ్మ -
టీడీపీ
13. బాలాజి వెంకటరమణ - టీడీపీ
14. ఉమాశంకర్ - టీడీపీ
16. ఎం.గంగాధర రావు - టీడీపీ
19. పి.అనంతకుమార్ -
టీడీపీ
22. కిషోర్ కుమార్ - వైసీపీ
25. కె.సీత - టీడీపీ
27. రాజన్న మంగరత్నం - టీడీపీ
28. సుంకర పావని - టీడీపీ
29. వాసిరెడ్డి రామచంద్రరావు – టీడీపీ రెబెల్
31. బంగారు సూర్యవతి - టీడీపీ
34. తహేఱ్ ఖాతున్ -
టీడీపీ
35. బావులూరి రామకృష్ణ – టీడీపీ రెబెల్
37. లంకె హేమలత -
టీడీపీ
40. శివప్రసన్న -
టీడీపీ
41. జి.సత్యవతి - బీజేపీ