ఓం నమో వేంకటేశాయ ఈరోజు గురువారం *17-05-2018* ఉదయం *5* గంటల సమయానికి.... తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ... స్వామి దర్శనం కోసం అన్ని కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు..  సర్వదర్శనానికి *27* గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు *4* గంటల సమయం పడుతోంది. సర్వదర్శన్ టైమ్ స్లాట్ భక్తులకు *4* గంటల సమయం పడుతోంది..... ప్రత్యేక ప్రవేష దర్శనానికి *4* గంటల సమయం పడుతోంది.

Image result for ttd devasthanam

నిన్న మే *16* న *71,318* మంది భక్తులకు శ్రీవరి ధర్శనభాగ్యం కలిగినది.‌ ‌ నిన్న *37,288* మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:2.52* కోట్లు.

Image result for ttd devasthanam

మరింత సమాచారం తెలుసుకోండి: