*తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ!!  ఈ రోజు సోమవారం *04.06.2018* ఉ!! 5 గంటల సమయానికి, నిన్న *92,611* మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో *18* గదుల్లొ భక్తులు సర్వదర్శనం కోసం వేచియున్నారు,ఈ సమయం సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులు *20* గంటల తరువాత శ్రీవారి దర్శనానికి వెళ్ళవచ్చును.

Image result for ttd devasthanam

ప్రత్యేక దర్శనం (₹: 300) వారికి *02* గంటల సమయం పట్టవచ్చును. శ్రీవారి నడక మార్గమున అర్థరాత్రి *12:00* గంటల నుండి అలిపిరి *14,* శ్రీవారిమెట్టు *6* వేల‌‌‌‌ దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయబడును, మొత్తం *20* వేల టోకెన్లు పూర్తియిన తరువాత వచ్చే భక్తులు సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలి. కాలినడకన మార్గంలో జారీ చేసిన *20* వేల టోకక్ పొదిన వారిని ఉ: *08* గంటల తరువాత వారికి కేటాయించిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.నిన్న *42,926* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:2.68* కోట్లు...

Image result for ttd devasthanam

మరింత సమాచారం తెలుసుకోండి: