తాజాగా ఇటీవల ప్రధాని మోడీ ని మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కలిశారు. వీరిద్దరి పేరుతో మోహన్ లాల్ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారంటూ వార్తలు రావడం మొదలయ్యాయి. ఇటీవల శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున ప్రధాని మోడీ ని మోహన్‌లాల్ కలిశారు. ఈ నేపథ్యంలో ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మోహన్‌లాల్ పేర్కొన్నారు.

Related image

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మోహన్‌లాల్ తన అనుభూతిని తెలియజేస్తూ..ప్రధాని మోడీ ని  కలువడం అదృష్టంగా భావిస్తున్నానని, తనకు చెందిన విశ్వశాంతిఫౌండేషన్‌ ద్వారా చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను ఆయనకు వివరించానని తెలిపారు. నవ కేరళ నిర్మాణం కోసం భవిష్యత్తు ప్రమాణాళిక రూపొందించుకోవడానికి ఏర్పాటుచేసిన ‘గ్లోబల్ మలయాళి రౌండ్ టేబుల్’ సమావేశానికి హాజరుకావాలని నేను ప్రధానిని కోరాను.

Image result for mohanlal modi

కేరళకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చార‌న్నారు. ఇటీవల కుండపోత వర్షాలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైన నేపథ్యంలో ...ప్రకృతి అందాలు గలిగిన కేరళ రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల పాలయింది.

Image result for mohanlal modi

ఈ నేపథ్యంలో చాలా మంది కేరళ రాష్ట్రానికి చెందిన సామాన్యులు ఇప్పటికీ కూడా సరిగ్గా కోలుకోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మోహన్ లాల్.. ప్రధాని మోడీ ని కాల వడంతో..వీరిద్దరి భేట్టి కేరళ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: