ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల్లో జరుగుతున్న ఐటీ గ్రిడ్ అంశం మీద కేంద్ర ఎన్నికల సంఘం - రాష్ట్ర ఎన్నికల సంఘాలతో కలిసి కసరత్తు మొదలు పెట్టింది. ఏపీ లో ఫాం 7 ఎవరి నుంచి వచ్చాయి .. అందులో ఎన్ని గందరగోళ ఫేక్ ఫాం లు ఉన్నాయి అనేవి చూడడం కోసం ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది.

Image result for ysrcp to tdp


ఫాం 7 యొక్క దుర్వినియోగం గురించి డిస్కషన్ లు మొదలు అయ్యాయి. లక్షలాది ఫాం 7 లు ఫేక్ వి అని తేలింది . దాదాపు లక్షా అరవై వేల దరఖాస్తుల స్క్రూటినీ జరుగుతోంది. నలభై వేల మండి సిబ్బంది తో క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఐదువేల దరఖాస్తులు మాత్రమే నిజవైనవి అనీ మిగితావి భోగస్ అని చెబుతున్నారు.

Image result for election commission india

కేంద్ర ఎన్నికల సంఘం పనిగట్టుకుని ఈ విషయం లో రంగం లోకి దిగడం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన అంశం. ఈ దేశం లో ఇప్పటివరకూ సేఫ్ గా ఉన్న ఓటు కి కూడా అన్యాయం జరుగుతోంది అనిపిస్తోన్న తరుణం లో కేంద్ర ఎన్నికల సంఘం మంచి నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: