ఎన్నికల వేళ మద్యం షాపులను కట్టేస్తారు ఎందుకంటే తాగిన మత్తులో విచక్షణ కోల్పోయి ఎటువంటి నాయకులను ఎన్నుకుంటారోనని..అలాంటి సమయంలో గొడవలు కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది.. కానీ ఘనత వహించిన తెలుగు దేశ పార్టీ ప్రభుత్వం మాత్రం ఎవ్వరేమనుకున్నా మాకేంటి అన్న చందంగా ప్రవర్తిస్తుంది. తమ అధికారాన్ని ఉపయోగించుకుంటుందన్నారు. ఆంధ్రప్రజలు బాబుగారి ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నారు.  ఇవన్నీ కట్టుకథలని అనుకునే వారు ఈ విషయాలను ఆలకించండి.


ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎక్సైజ్ కమిషనర్ గా తమకు కవాలసిన వారిని నియమించుకొని...ఈ రోజు ఉదయం ప్రతి మద్యం దుకాణం పరిమితికి మించికూడా మద్యాన్ని నిలువ చేసుకునే విధంగా విచిత్రమైన ఆర్డర్స్ ని ప్రభుత్వం పాస్ చేసినట్లు సమాచారం.  మరి ఇక ఏముంది..తాగినోళల్కి తాగినంత- తూగినోడికి తూగినంత..సమసమాజం, అభివృద్ది, మంచి-చెడు ఇవన్నీ బాటిల్ ముందు బలాదూర్ అవ్వాల్సిందేనా?
 


మరింత సమాచారం తెలుసుకోండి: