లక్ష్మి పార్వతీ .. అన్న గారి అయినా రామ రావు గారి సతీమణి. ఎన్టీఆర్ కు .. చంద్రబాబు చేసిన వెన్నుపాటు కు ప్రత్యక్ష సాక్షి. ఎన్నో సార్లు రామారావు కూడా లక్ష్మి పార్వతీ ను పొగుడుతూ మాట్లాడినాడు. అయితే ఇప్పడూ లక్ష్మి పార్వతి వైసీపీ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పడూ చంద్రబాబు కుటీలా రాజకీయాలను ఎండగడుతూనే ఉంది. 


అయితే  లక్ష్మి పార్వతి ... మోహన్ బాబు గురించి అప్పుడు ఎందుకు అన్నగారైన రామారావు గారికి సపోర్ట్ చేయకుండా చంద్రబాబు తో చేతులు కలిపాడో ఆమె చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ మోహన్ బాబు .. అన్న గారికి రామ బంటు అందులో ఎటువంటి సందేహాం లేదు. చివరి వరకు అన్నగారి కోసం నిలబడ్డాడు. ప్రచారంలో దెబ్బలు తిన్నాడు. ఏనాడూ మాకు అపకారం చేయలేదని చెప్పింది. 


కానీ ఆ రోజు చంద్రబాబుతో .. మోహన్ బాబు కలవడానికి కారణం హెరిటేజ్ లో అతనికి వాటాలు ఉండటమే. చంద్రబాబు హెరిటేజ్ లో వాటాలు ఇవ్వనని ప్రలోభాలకు గురి చేయడంతో తప్పని పరిస్థితుల్లో మోహన్ బాబు .. చంద్రబాబు పక్క నిలబడ్డారు. అప్పట్లో మోహన్ బాబు కూడా కోట్లిశ్వర్లు ఏమి కాదు కాబట్టి అతనికి వేరే దారి లేకపోయిందని , టీడీపీ నాయకులు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: