ఎనుముల రేవంత్ రెడ్డి..తెలుగు రాజకీయాల్లో సంచలనం ఈ నాయకుడు. ఒకానొక దశలో కేసీఆర్ ని ఎదుర్కొనే స్థాయి స్టామినా ఒక్క రేవంత్ రెడ్డి కి మాత్రమే ఉంది అన్న స్థాయిలో ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు.


ఎప్పుడయితే కేసీఆర్, చంద్రబాబు ను నువ్వేమన్నా చేయాలనుకుంటే నువ్వ ముందు నన్ను దాటుకుని వెళ్లాలని చంద్రబాబు తత్తపుత్రిడిలా మాట్లాడాడో అనాటి నుండే రేవంత్ రెడ్డి రాజకీయ మహాభినిష్రమణం మొదలైందని అంటారు.


నెత్తిన పెట్టుకుని చూసుకునే తన నియోజక వర్గంలో చావు దెబ్బ తిని..ఆ ఓటమిని ఈవీఎం పై నెట్టి. భారత దేశంలోనే అత్యంత పెద్ద నియోజక వర్గమయిన మల్కాజ్ గిరి నుండి ఎంపీ స్థానానికి పోటీ చేశారీయన.


అయితే రేవంత్ గారి పరిస్థితి రవ్వంత కూడా మారినట్లులేదు, చంద్రబాబు దత్తపుత్రుడిలానే ఈయనను ఇంకా తెలంగాణా ప్రజలు చూస్తున్నారు. మల్కాజ్ గిరి లో కూడా రేవంత్ ను ఓడిస్తున్నారు తెలంగాణ ప్రజ. 


ప్రస్తుతం లీడ్ : వైసీపీ : 130, తేదేపా : 13, ఎన్డీయే : 306, యూపీఏ : 115


మరింత సమాచారం తెలుసుకోండి: