నేడు ఏపిలో వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో వైసీపీ దూసుకు పోతుంది.  ఇప్పటికే 150 సీట్ల మెజార్టీతో విజయ దుందుభి మోగిస్తుంది.  ఇటీవ‌ల విశాఖ శారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి రాజ‌శ్యామ‌ల‌ యాగం చేశారు.

జగన్‌ సీఎం కావాలన్న లక్ష్యంతో తలపెట్టిన ఈ యాగంలో మహాకాళి, మహలక్ష్మి, మహా సరస్వతి అంశలతో కూడిన శ్రీరాజశ్యామల దేవీకి శాస్త్రోక్తంగా పూజాధికాలు ... జగన్ గతంలోనూ పలుమార్లు స్వరూపానందేంద్ర స్వామిని జ‌గ‌న్‌ కలిసిన విషయం తెలిసిందే. 

రాజశ్యామలా యాగం,పూజ్య శ్రీ స్వామివారి ఆశీస్సుల ఫలితమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం. ఆంధ్రరాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని ఆకాంక్షించిన విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహా స్వామివారు ఆశిస్సులు అందించిన విషయం తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: